- Advertisement -
రంగారెడ్డి: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దోహా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా.. వారి వద్ద 600 గ్రాముల బంగారం గుర్తించి, స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
600 grams Gold Seized at Shamshabad Airport
- Advertisement -