Friday, April 19, 2024

హుజూరాబాద్ లో 61.66 శాతం పోలింగ్ నమోదు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటేసేందుకు ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. దీంతో భారీగా పోలింగ్ నమోదవుతుంది. హుజూరాబాద్ లో మధ్యాహ్నం 3  గంటల వరకు  61.66 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హుజూరాబాద్ భారీగా పోలింగ్ నమోదైయ్యే అవకాశం ఉంది. కాగా, పలు మండలాల్లో బిజెపికి వ్యతిరేకంగా మహిళలు సిలిండర్లకు దండం పెట్టి ఓటు వేయడానికి బయల్దేరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News