Friday, March 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 614 కరోనా కేసులు, 4 మరణాలు

- Advertisement -
- Advertisement -

614 New Covid-19 cases Reported in Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 657 మంది కోలుకున్నారు. నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330కి పెరిగాయి. శుక్రవారం వరకు మొత్తం 6,31,389 మంది కోలుకున్నారు. ఇంకా 9,141 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 3,800కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 1,11,251 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ తెలిపింది.

614 New Covid-19 cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News