Wednesday, April 24, 2024

ఎపిలో కొత్తగా 618 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

618 Corona positive cases in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖంపడతలేదు. గడిచిన 24 గంటల్లో 618 కరోనా కేసులు నమోదుకాగా ఆరుగురు చనిపోయారు. శని వారం ఒక్క రోజే 1178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్య 20,47459 చేరుకోగా 14142 మంది మృత్యువాపతపడ్డారు. కరోనా నుంచి 20,20835 మంది కోలుకోగా 12482 మంది చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News