Wednesday, April 24, 2024

కొత్తగా 69 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

69 new cases were registered in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7,269 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 69 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 70 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 542 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 83 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News