Thursday, April 25, 2024

తిరుమలలో ఘోర ప్రమాదం..ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

7 died in Road Accident in Tirumala

చిత్తూరు: తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలంలోని ఐతేపల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

7 died in Road Accident in Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News