Friday, April 26, 2024

ట్రక్కు- కారు ఢీ: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

7 killed as truck collides with car in gujarat patdi

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కు, కారు ఢీకొని జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని పడ్డి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సురేంద్రనగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హెచ్‌పి దోషి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 

7 killed as truck collides with car in gujarat patdi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News