- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ జాతీయ రహదారిపై ఉన్నావోలోని బంగర్మౌ ప్రాంతంలో ట్రక్కు వ్యాను ఢీకొనడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలో సజీవదహనంకాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్పి విర్కాంత్ వీర్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలిపోయిన మృతదేహాలను ఉన్నావో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
7 Killed in Car Collides With Truck On Expressway,accident took place when one of the tyres of the speeding car bursted, severed to the left and caught fire
7 Killed in Car Collides With Truck On Expressway
- Advertisement -