Wednesday, April 24, 2024

త‌న చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

71 old man commits suicide in siddipet

మల్లన్నసాగర్: సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలో తన చితిని తానే పేర్చుకుని మల్లారెడ్డి (70) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. వృద్ధుడి బలవన్మరణానికి సంబంధించిన కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

71 old man committed suicide in siddipet

71 old man commits suicide in siddipet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News