Tuesday, April 23, 2024

దేశంలో కొత్తగా 7240 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

7240 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 7240 కేసులు నమోదుకాగా ఎనిమిది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు సంఖ్య 31.8 కోట్లకు చేరుకోగా 5,24,723 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4.26 లక్షల మంది కోలుకోగా ప్రస్తుతం 28 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఒక్క రోజే 3.4 లక్షలమందికి కరోనా పరీక్షల చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 85.38లక్షలకు చేరుకుంది. ఒక్క మహారాష్ట్రలోని 2701 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News