Tuesday, April 16, 2024

ఎపిలో కొత్తగా 7,553 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

7553 new corona cases reported in andhra pradesh

అమరావతి: ఎపిలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 68,829 మందికి టెస్టులు నిర్వహించగా… 7,553 కొత్త కోవిడ్-19 కేసులు, 51 మరణాలు సంభవించాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది.అదే సమయంలో 10,555 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 6 లక్షల 39,302కి చేరింది. ఎపివ్యాప్తంగా ఇప్పటివరకు 5461 మంది కరోనాతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 71,465 యాక్టివ్ కేసులుండగా… 5,62,376 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం 52,లక్షల 29,529 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో అధికారులు పేర్కొన్నారు.

7553 new corona cases reported in andhra pradesh

7553 new corona cases reported in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News