Friday, April 26, 2024

నల్లగొండలో ఘోరరోడ్డు ప్రమాదం.. 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందగా.. మరో పదిమందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట స్టేజీ వద్ద గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

8 Killed after Lorry hits Auto in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News