Tuesday, April 23, 2024

అమెరికాలో కాల్పులు: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

8 Members dead in Indianapolis FedEx shooting

 

న్యూయార్క్: అమెరికాలోని ఇండియానా పొలిస్‌లో కాల్పులు కలకలం సృష్టించింది. ఫెడ్‌ఎక్స్ ఫెసిలిటీ ప్రాంతంలో యువకుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయారు. మృతులలో నలుగురు సిక్కులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. సిక్కులే లక్ష్యంగా 19 ఏళ్ల బ్రాండన్ స్కాట్ హోల్ కాల్పులు జరిపినట్టు సమాచారం. మృతులు అమర్జీత్ జోహాల్(66), జస్విందర్ సింగ్(35), అమర్జీత్ స్కోన్(48), జస్విందర్ కౌర్(64)గా గుర్తించారు. 2012లో విస్కాన్సిన్‌లో సిక్కులపై దాడి జరిగిన విషయం తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News