Friday, March 29, 2024

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

8 Members dead in Road accident in nellore

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని టెంపో ఢీకొట్టడంతో ఎనిమిది మంది చనిపోయారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు శ్రీశైలం నుంచి నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News