Friday, March 29, 2024

ఏపిలో 94 కరోనా కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

94 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,494 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,89,503కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 7,168 మరణించారు.గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 66 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 8,81,732 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సకు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 603 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,38,07,747 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

94 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News