Friday, April 19, 2024

రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

948 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 948 కొత్త కరోనా కేసులు, 4 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 1,896 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. కోవిడ్-19 తో ఇప్పటివరకు 1,275 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 2,00,686 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 21,098 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 17,432 మంది హోం ఐషొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 212, రంగారెడ్డిలో 98 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News