Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 9765 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

9765 corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 9765 మందికి కరోనా వైరస్ సోకగా 477 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరుకోగా 4,69,724 మంది మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 3.4 కోట్ల మంది కోలుకున్నారు. దేశ ప్రజలకు ఇప్పటివరకు 124 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News