Home Search
- search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్కు ఉప్పల్ మాజీ ఎంఎల్ఎ షాక్
బిఆర్ఎస్ పార్టీని ముఖ్యనేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కారు దిగేశారు. కొందరు కాంగ్రెస్ లోకి, మరికొందరు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఉన్న కొద్దీమంది నేతలు కూడా లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్లిపోవాలని...
యూపీలో ఎన్నికల బరి లో తెలంగాణ మహిళ
యూపీ లోని జోన్పూర్ అభ్యర్థిగా బిఎస్పి నుండి తెలంగాణకి చెందిన శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు, ఈమె ప్రస్తుతం ఇక్కడి మాజీ ఎంపి ధనుంజయ సింగ్ మూడో భార్య కాగా సింగ్ వివిధ కేసుల్లో...
ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ కనుమరుగు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, బిఆర్ఎస్ పార్టీలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని...
బిఆర్ఎస్ గెలవబోయే తొలి ఎంపీ సీటు సికింద్రాబాద్ : కెటిఆర్
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్...
దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం
12 విమానాలను రద్దు చేసిన విమానయాన సంస్థలు
హైదరాబాద్ : దుబాయ్లో 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది....
ఎంఎల్ఎ రాజాసింగ్పై కేసు నమోదు
గోషామహల్ ఎంఎల్ఎ, బిజెపి నేత టి. రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు పెట్టారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్...
శ్రీకృష్ణునికి నేనొక గోపికగా భావిస్తుంటాను : హేమమాలిని
మధుర : భగవాన్ శ్రీకృష్ణునికి తానొక గోపికగా భావించుకుంటానని సినిమా నటీమణి, రాజకీయ నేత హేమమాలిని తన మనసులోని మాట బయటపెట్టారు. మధుర లోక్సభ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థినిగా ఆమె...
నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర
శిశువులకు హానికరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు
న్యూఢిల్లీ : నెస్లేకు చెందిన శిశువుల ఆహారం ప్రమాదకరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ప్రజాధరణ పొందిన ‘బోర్న్వీటా’ హెల్త్ డ్రింక్ కాదంటూ కేంద్ర...
ఇన్ఫోసిస్ అదుర్స్
క్యూ4లో లాభం రూ.7,969 కోట్లు
గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి
ఈక్విటీ షేరుకు డివిడెండ్ రూ.28
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం (202324) చివరి నాలుగో త్రైమాసికంలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర...
భారీ లాభాల నుంచి నష్టాల్లోకి..
22,000 దిగువన ముగిసిన నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత కొద్ది రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్ బాగా నిరాశపరిచింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లో సెన్సెక్స్...
హెచ్డిఎఫ్సి లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ రాజీనామా
న్యూఢిల్లీ : ప్రముఖ బ్యాంకర్ దీపక్ పరేఖ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ ఈ సమాచారాన్ని అందించింది. దీపక్...
మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్
మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి ఇన్చార్జి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి అభ్యర్ధి వంశీ...
కోహ్లికి అరుదైన గౌరవం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. రాజస్థాన్లోని జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోహ్లి విగ్రహాన్ని ఏర్పాటు...
జలదిగ్బంధంలోనే దుబాయ్
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం దుబాయ్లో కుండపోత వానలు,పెనుగాలులతో విషమ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం నాటి భారీ వర్షాలతో దుబాయ్ అంతా నీటమునిగింది. రాదార్లు జలమయం కావడంతో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పలు ప్రముఖ దేశాలకు...
ఇరాన్ ముట్టడించిన నౌక నుంచి భారత నావికురాలు విడుదల
ఇజ్రాయెల్ కు చెందిన నౌకను ఇరాన్ మిలిటరీ ముట్టడించిన సంగతి తెలిసిందే . అందులో చిక్కుకున్న నేవీ బృందంలో 17 మంది భారతీయ నావికులు కూడా ఉన్నారు. వారిలో మహిళా నావికురాలు అన్...
అద్భుతంగా ‘పొట్టెల్’ టీజర్
దర్శకుడు సాహిత్ మోత్ఖూరి మూడవ ప్రాజెక్ట్ ‘పొట్టెల్’లో యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలో అనన్య నాగెళ్ల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిసా ఎంటర్టైన్మెంట్స్ నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి...
అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన ‘మిస్టర్ బచ్చన్’ టీమ్
మాస్ మహారాజా రవితేజ. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ రీయూనియన్గా వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ ఉత్తరప్రదేశ్ లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ ను ముగించుకుంది. కీలక షెడ్యూల్ని విజయవంతంగా...
IPL 2024: మెరిసిన సూర్యకుమార్.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
చండీగఢ్: ఐపిఎల్ 2024 లీగ్ దశలో భాగంగా మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ముంబై ఇండియన్స్ 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది....
కేజ్రీవాల్ను హతమార్చేందుకు బిజెపి కుట్ర: మంత్రి అతిషి
కేజ్రీవాల్ను హతమార్చేందుకు బిజెపి కుట్ర
జైలు అధికారులు ఇన్సులిన్ ఇవ్వడం లేదు
ఆయన సుగర్ లెవల్స్ నిలకడగా లేవు
స్వీట్లు తింటున్నారంటూ కోర్టులో ఇడి అసత్యాలు
మంత్రి అతిషి ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలులో...
రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కు 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు
పారిస్: రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ మొహమ్మద్ సలీం గురువారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 2024 వరల్డ్ ప్రెస్ ఫోటోఅవార్డు పొందారు. పాలస్తీనా మహిళ తన ఐదేళ్ల మేనకోడలి మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఊయెల ఊపుతున్న...