Wednesday, April 24, 2024
Home Search

%E0%B0%8E%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%8C%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D - search results

If you're not happy with the results, please do another search
Three militants And one soldier killed in encounter

కుల్గాంలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన...
One Army jawan martyred in encounter at Jammu Kashmir

ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని కుల్గం ప్రాంతంలో ఆదివారం అర్ధ రాత్రి ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. అర్హే ప్రాంతంలో తీవ్రవాదులు సంచారిస్తున్నారని సమాచారం రావడంతో సిఆర్ఫిఎఫ్,...
Two terrorist dead in Anantnag encounter

ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదుల హతం

  శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వాఘమా సరిహద్దు వద్ద తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో...
Three terrorist killed at Zadibal Encounter

శ్రీనగర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగరం ప్రాంతం జడిబాల్‌లో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జడిబాల్‌లో దాక్కున్నారని సమాచారం రావడంతో...
Eight terrorist dead in Encounter at Jammu Kashmir

24 గంటల్లో 8 మంది తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో గత 24 గంటల్లో ఎనిమిది మంది తీవ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా అవంతి పూరాలో ముగ్గురు తీవ్రవాదులు, షోపియాన్ జిల్లాలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు....
Three terrorists dead in Encounter in Jammu

పుల్వామాలో ఎన్ కౌంటర్…. ముగ్గురు తీవ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బందికి, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి...
Jharkhand-encounter

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు...

Latest News