Friday, March 29, 2024
Home Search

%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE - search results

If you're not happy with the results, please do another search
India reports 43846 new Covid-19 cases

25 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య 25 లక్షలు దాటింది. ఆదివారం చేసిన 31,095 కలిపి మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,19,315 టెస్టులు చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే...

ఎపిలో కొత్తగా 6,235 మందికి కరోనా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,569 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 6,235 కొత్త కోవిడ్-19 కేసులు, 51 మరణాలు నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది....
Corona Patients on roads before home quarantine pass

హోంక్వారంటైన్ గడవక ముందే రోడ్లపైకి రోగులు

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి ఆరు నెలలుగా విశ్వరూపం దాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. వైద్యశాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారి ఏదో ఒకరూపం తన ఉనికి చాటుకుంటుంది. గత వారం రోజుల...

లక్షా 70వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 70వేలు దాటాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,88,220 పరీక్షలు చేయగా 1,71,306 పాజిటివ్‌లు తేలినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరి కొన్ని...
1196 New Covid-19 Cases Reported in Telangana

భారత్ లో 53లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 53 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కొత్త కోవిడ్-19 కేసులు, 1,247 మంది మృతి చెందారు. దేశంలో...
11831 New Corona Cases Registered In India

రాష్ట్రంలో కొత్తగా 2,043 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,043 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 11 మంది మృతి చెందారు. అదే సమయంలో 1,802 మంది కరోనా బాధితులు కోలుకున్నారు....

లక్షా 65 వేలు దాటిన కరోనా కేసులు

  కొత్తగా 2159 పాజిటివ్‌లు, 9 మంది మృతి జిహెచ్‌ఎంసిలో 318, జిల్లాల్లో 1841 మందికి వైరస్ 1,65,003కు చేరుకున్న బాధితుల సంఖ్య 23 లక్షలకు పెరిగిన పరీక్షల సంఖ్య వెయ్యి మార్క్ దాటిన కోవిడ్ మరణాలు మన తెలంగాణ/...
15 crore children fall under poverty Due to Covid-19

పేదరికంలోకి మరో 15 కోట్ల మంది పిల్లలు

జెనీవా : కోవిడ్ 19 సయ్యాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 15 కోట్ల మంది పిల్లలను పేదరికంలోకి నెట్టివేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే అడుగిడిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక...
India's COVID 19 cases tally crosses 50 lakh mark

దేశంలో 50లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. పాజిటివ్ కేసులు 50లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 90,123 కొత్త కోవిడ్-19 కేసులు, 1,290 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల...

తెలంగాణలో కొత్తగా 2,273 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 2,273 పాజిటివ్ కేసులు, 12 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. అదే సమయంలో 2,260 మంది...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

సీజనల్ వ్యాధిగా కరోనా

లెబనాన్‌లోని అమెరికన్ వర్శిటీ ఆఫ్ బీరూట్ శాస్త్రవేత్తల అధ్యయనం దుబాయ్ : ఒకసారి మంద రోగనిరోధక శక్తిని పొందగలిగితే సమశీతోష్ణ వాతావరణ దేశాల్లో కరోనా వైరస్ సీజనల్ వైరస్‌గా మారుతుందని, అప్పటివరకు కరోనా...
India is facing the worst crisis in 70 years

ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!

గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
Medical officer inquired about migrant workers

వలస కూలీలపై వైద్యశాఖ అధికారులు ఆరా

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఆరునెలల నుంచి రోగులకు సేవలందిస్తున్న వైరస్ విశ్వరూపం దాల్చి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మార్చి 2న దుబాయ్...

తెలంగాణలో 20 లక్షలు దాటిన కరోనా టెస్టులు

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టులు 20 లక్షలు దాటాయి. మార్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 20,16,461 పరీక్షలు జరిగాయి. రాబోయే రోజుల్లో...

లక్ష 50 వేలు దాటిన కరోనా

  కొత్తగా 2534 కేసులు, 11 మంది మృతి 1,50,176 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య లక్ష 50 వేలు దాటింది. మార్చి 2 నుంచి...

డిజిటల్ విద్య-వ్యత్యాసాలు

విపత్తు మనుషులను కలపాలి. బాధితులందరూ సంఘటితంగా దానిని ఎదుర్కోవాలి. ప్రళయ కాలంలో సాధారణంగా అదే జరుగుతుంది. అందుకు విరుద్ధంగా కరోనా (కోవిడ్ 19) వైరస్ మానవాళిని విడదీస్తున్నది. ప్రాణ భయంతో ఎవరికి...
Experts says Telangana needs post-covid centre

మనకూ పోస్ట్ కొవిడ్ కేంద్రాలు అవసరమే!

హైదరాబాద్ : రాష్ట్రంలో పోస్ట్ కోవిడ్(కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులను పరీక్షించే ప్రత్యేక కేంద్రాలు) సెంటర్స్ అవసరమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కేంద్రాలు ద్వారా సదరు పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా...
1133 deaths in a single day in the country

దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత

ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్ న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు...
People Negligence about Corona Precautions

కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు...

మరో 1802 కేసులు

జిహెచ్‌ఎంసిలో 245, జిల్లాల్లో 1557 కేసులు వైరస్ దాడిలో మరో 9 మంది మృతి 1,42,771కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య హెల్త్ డైరెక్టర్‌ను పరామర్శించిన మంత్రి ఈటల మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 1802...

Latest News