Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE %E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
పేదరికంలోకి మరో 15 కోట్ల మంది పిల్లలు
జెనీవా : కోవిడ్ 19 సయ్యాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదనంగా మరో 15 కోట్ల మంది పిల్లలను పేదరికంలోకి నెట్టివేసింది. ఈ ఏడాది ఆరంభంలోనే అడుగిడిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక...
సీజనల్ వ్యాధిగా కరోనా
లెబనాన్లోని అమెరికన్ వర్శిటీ ఆఫ్ బీరూట్ శాస్త్రవేత్తల అధ్యయనం
దుబాయ్ : ఒకసారి మంద రోగనిరోధక శక్తిని పొందగలిగితే సమశీతోష్ణ వాతావరణ దేశాల్లో కరోనా వైరస్ సీజనల్ వైరస్గా మారుతుందని, అప్పటివరకు కరోనా...
వలస కూలీలపై వైద్యశాఖ అధికారులు ఆరా
హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత ఆరునెలల నుంచి రోగులకు సేవలందిస్తున్న వైరస్ విశ్వరూపం దాల్చి ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మార్చి 2న దుబాయ్...
కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు...
కోవిడ్ సోకిన యువతిపై అంబులెన్సు డ్రైవర్ లైంగిక దాడి
తిరువనంతపురం: కరోనా వైరస్ సోకిన 19ఏళ్ల అమ్మాయిపై అంబులెన్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన కేరళ రాష్ట్రంలోని పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... పంథాల ప్రాంతానికి...
పిల్లల్లో యాంటీబాడీస్, వైరస్ సయ్యాట
వాషింగ్టన్: రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలను కూడా కరోనా వైరస్ పీడిస్తోంది. పిల్లల్లో అత్యధికంగానే కోవిడ్ 19 నివారణానికి ఉపయోగపడే మూలకణాలు ఉంటున్నాయి. అయితే వీరికి కూడా ఎక్కువగా కరోనా వైరస్ సోకుతోంది....
గోవా సిఎంకు కరోనా
పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ''నాకు కోవిడ్-19 పాజిటివ్ తెలింది. కరోనా లక్షణాలు లేవు కానీ... హోం...
యాక్సెంచర్ 25వేల ఉద్యోగులపై వేటు
న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. దీనిలో దాదాపు 5 శాతం వరకు ఉద్యోగులపై వేటు పడనుంది. తక్కువ ప్రతిభ,...
ఎపిలో దారుణం.. కుటుంబాన్నే మింగేసిన కరోనా మహమ్మారి..
కరకు కరోనా ఎంత పనిచేసింది...
ఓ కుటుంబంలో నలుగురిని మింగేసింది
అమరావతి: కనిపించని మహమ్మారి కరోనా దారుణాలనే చేస్తోంది. కరోనా వైరస్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు....
యుపి ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా
లక్నో: ఉత్తర ప్రదేశ్ మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. యుపి ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అతుల్ గార్గ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్...
దేశంలో 26లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో గత 24గంటల్లో 57,982 కొత్త కోవిడ్-19 కేసులు,941 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
అచ్చెన్నాయుడికి కరోనా
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తెలింది. ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో...
ప్రపంచంలో @20 మిలియన్ల కరోనా నిర్ధారణ కేసులు..
ప్రపంచంలో 20 మిలియన్లకు చేరుకున్న కరోనా నిర్ధారణ కేసులు
ఆరు వారాల్లోనే అమాంతంగా రెట్టింపు సంఖ్య
ఇందులో సగం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలవే: జాన్స్హోప్కిన్స్ యూనివర్శిటీ సమీక్ష
మిటో(జపాన్): ప్రపంచం మొత్తం...
ఎపిలో కొత్తగా 9,024 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 9,024 కొత్త కోవిడ్-19 కేసులు 87 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఎపిలో మొత్తం కరోనా...
తెలంగాణలో కొత్తగా 1,896 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణను కరోనా వైరస్ భయపెడుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కొత్త కరోనా పాజిటివ్ కేసులు.. 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్-19...
మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి మంత్రి మల్లారెడ్డికి కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో...
ఆ ‘7’ జిల్లాల్లో హై అలెర్ట్
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధితో పాటు కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి(నాన్జిహెచ్ఎంసి), వరంగల్ అర్బన్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా సోకుతుందని అధికారులు గుర్తించారు. కేవలం...
భారత్లో విజృంభిస్తున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 57,117 పాజిటివ్ కేసులు, 764 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
కొవిడ్పై ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారం
శ్రీనగర్ : కొవిడ్-19 కట్టడిలో భాగంగా ఓ ఉర్దూ దినపత్రిక వినూత్న ప్రచారానికి తెరతీసింది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా,...