Home Search
%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%95 - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు
రాయపూర్ : లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్గఢ్కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...
7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు
న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు
జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
15 రోజుల్లో పంపండి
15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి
రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు
ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న...
రైలులోనే ఆడ శిశువుకు జన్మనిచ్చిన వలస కార్మికురాలు
బెంగళూరు నుంచి లక్నో వెళ్తుండగా ఘటన
బెంగళూర్: శ్రామిక్ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్న ఓ వలస కార్మికురాలు మార్గమధ్యంలోనే ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చారు. బెంగళూరు నుంచి తమ సొంత రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్కు వెళ్తుండగా...
‘క్యూ’లీలు
సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్
వద్ద వరుస కట్టిన వలస కార్మికులు
40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం
- చీఫ్...
వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు
రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన
న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది....
Cartoon 14-05-2020
కార్మిక చట్టాలను మార్చేసిన యుపి, మధ్య ప్రదేశ్, గుజరాత్
కల్లుగీత కార్మికులకు అనుమతులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ ప్రాంతాలు మినహా అన్ని జిల్లాల్లో కల్లుగీత కార్మికులు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కల్లు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...