Friday, March 29, 2024
Home Search

%E0%B0%95%E0%B0%BF%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results

If you're not happy with the results, please do another search
223 people under detention in Jammu and Kashmir

జమ్మూ కశ్మీరులో నిర్బంధంలో 223 మంది

లోక్‌సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులో ప్రస్తుతం 223 మంది నిర్బంధంలో ఉన్నారని, గృహ నిర్బంధంలో ఎవరూ లేరని మంగళవారం కేంద్రం తెలిపింది. కేంద్ర హోం శాఖ సహాయ...
Kishan reddy Jana Ashirwad Sabha

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూళ్లకు పాల్పుడుతున్నారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్: గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో ఇఎస్ఐ ఆస్పత్రిలో కోవిడ్ పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. టిమ్స్ లో వెయ్యిమందికి చికిత్స...
Kishan reddy enquire on Corona Treatment

రాష్ట్రం కోరితే ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే రాష్ట్రంలోని ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపేథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు...

Latest News