Home Search
%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D 19 - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో మరో 10,199 మందికి కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 62,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 10,199 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ...
నిబంధనలకు విరుద్ధంగా వీడియో గేమ్ సెంటర్: 19 మంది అరెస్ట్
హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాయరా మార్కెట్ లోని "డ్రీం వరల్డ్ వెడియో గేమ్" సెంటర్ పై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి చేశారు. కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఈ...
ధూమపానం కోవిడ్-19 వ్యాప్తిని పెంచుతోంది
ఎయిర్పోర్ట్ స్మోకింగ్ రూం మూసివేయాలని వైద్యశాఖకు వినతులు
బహిరంగంగా పొగత్రాగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరిక
హైదరాబాద్ : ధూమపానం కోవిడ్ 19 వ్యాప్తిని మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు ప్రకటించారు. పొగ త్రాగినా,...
దేశంలో కొత్తగా 6,566 కరోనా కేసులు.. 194 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో రోజురోజుకూ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,566 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 194 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
దేశంలో 52లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు 52 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 96,424 కొత్త కోవిడ్-19 కేసులు, 1174 మరణాలు నమోదయ్యాయని...
దేశంలో 46లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 46 లక్షలు దాటాయి. భారత్ లో ఒకేరోజు అత్యధికంగా 97వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు....
భారత్ లో మరో 95,735 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 11,29,756 శాంపిళ్లను పరీక్షించగా 95,735 కొత్త కోవిడ్-19 కేసులు, 1,172 మరణాలు...
రాష్ట్రంలో మరో 2924 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,924 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటిట్ కేసుల సంఖ్య లక్షా 23,090కు చేరింది....
తెలంగాణలో కొత్తగా 2,751 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 2,751 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు లక్షా 20,126కి పెరిగాయి....
ఎంబిబిఎస్ కోర్సులో కోవిడ్ పాఠ్యాంశం
న్యూఢిల్లీ : ఎంబిబిఎస్ కోర్సులో అంటువ్యాధుల మహమ్మారుల నిర్వహణ కూడా ఓ కోర్సుగా చేర్చారు. కోవిడ్ 19 ప్రభావంతో వైద్య విద్యార్థులు ఇటువంటి మహమ్మారులను ఏ విధంగా ఎదుర్కొవల్సి ఉంటుంది? దీనిపై శాస్త్రీయ...
దేశంలో కరోనా విశ్వరూపం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా బయపడుతున్నాయి. గత 24 గంటల్లో 77,266 కొత్త కోవిడ్-19 కేసులు, 1,057 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కోవిడ్...
మాజీ సిఎంకు కరోనా పాజిటివ్
గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కు కరోనా...
24 గంటల్లో 67,151 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూ 32 లక్షలను దాటాయి. గడిచిన 24 గంటల్లో 67,151 కొత్త కోవిడ్-19 కేసులు, 1,059 మరణాలు సంభవించాయి....
మైనర్ల వెంటబడుతున్న కరోనా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మైనర్లకే ఎక్కవగా కరోనా సోకుతోంది. ఈ విషయాన్ని ఈ నెలలో చేపట్టిన సెరాలాజికల్ సర్వేలో పసికట్టారు. సాధారణంగా పలు చోట్ల వయస్పు పై బడ్డ వారిలో, మధ్యవయస్కులలో కోవిడ్...
ప్రైవేటులో అన్ని బెడ్లకూ ప్రభుత్వ ధరలే
రీ ఇన్ఫెక్షన్ కేసులపై అధ్యయనం చేస్తున్నాం
రెండోసారి వైరస్ సోకినా ప్రమాదం ఉండదు
టెస్టుల సంఖ్యను భారీగా పెంచాం
రెండు వేల మంది వైద్యసిబ్బందికి కరోనా సోకింది
ప్రతి జిల్లాలో గాంధీ లాంటి సౌకర్యాలను సమకూర్చాం
ఆంధ్ర, కర్ణాటక నుంచి...
జెఇఇ మెయిన్స్కి కరోనా నిబంధనలు
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటి, ఎన్ఐటిల్లో బి.టెక్, ఇంటిగ్రేటెడ్ బి.టెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన నేషనల్ టెస్టింగ్...
కోవిడ్ రోగులకు సెకండ్ వీక్ కీలకం
సైటోకైన్స్ ప్రభావంతో పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్
అప్రమత్తం లేకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదం
ప్రతి రోజూ ఆరోగ్యమార్పులను గమనించాలని వైద్యులు సూచన
హైదరాబాద్ : కరోనా సోకిన రోగులకు సెకండ్ వీక్ అతి కీలకంగా మారింది. లక్షణాలు...
దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 30 లక్షలు దాటాయి. గత 24గంటల్లో 69,239 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 912 మరణాలు నమోదయయ్యాయి. ఇప్పటివరకు...
దేశంలో కొత్తగా 68,898 కేసులు.. 983 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 30లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 68,898 కొత్త కోవిడ్-19 కేసులు, 983 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
ఇండియాలో కొత్తగా 63,489 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రజలను భయపెడుతోంది. గత 24గంటల్లో 63,489 కొత్త కోవిడ్-19 కేసులు, 944 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం...