Home Search
ఆటో బోల్తా - search results
If you're not happy with the results, please do another search
అదుపుతప్పి ఆటో బోల్తా : ఇద్దరి మృతి
నల్లగొండ: అదుపుతప్పి ఆటో బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం శివారులో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. కొండమల్లేపల్లి నుండి అజ్మాపురం...
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి
మేడ్చల్: ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి చెందిన సంఘటన శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీరంగూడ లో నివాసముండే బోయ ఈశ్వర్...
కూలీల ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
యాదాద్రి భువనగిరి: జిల్లా లోని భువనగిరి మండలం బొల్లపల్లి గ్రామం దగ్గర ఆటో బోల్తా పడి 15 మందికి తీవ్ర గాయాలైనాయి. స్థానికులు వెంటనే గాయపడిన15 మందిని అంబులెన్స్ లో భువనగిరి జిల్లా...
కామారెడ్డిలో పెళ్లి ఆటో బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం
కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి మండలం దేమే గ్రామ శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే...
కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా పడింది. బైక్ను తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ నుంచి ఐటిసి కొహినూర్ వైపు...
ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు
కొడంగల్: పరిమితికి మించి పాఠశాల విద్యార్ధులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటన సోమవారం పట్టణంలోని టెలిఫోన్ ఎక్సెంజ్ వద్ద చోటుచేసుకుంది. ఉదయం పురపాలిక పరిధిలోని బుల్కాపూర్ నుండి 18 మంది...
మేడ్చల్లో ఆటో బోల్తా: ఒకరు మృతి
ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి....
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా: విద్యార్థి మృతి
రంగారెడ్డి: జిల్లాలోని శంకర్ పల్లి మండల శివారులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శంకర్ పల్లి వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన సంఘటనలో 9 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి...
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా..ఇద్దరి పరిస్థితి విషమం
వాజేడు : ఆటో బోల్తా పడి 14 మంది కూలీలు గాయాపడిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాధపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరు...
ఆటో బోల్తా: నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
బాపట్ల న్యూస్: ఆటో బోల్తాపడి నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వేమూరు మండలం జంపని...
ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్రగాయాలు
నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బోక్క మంతలపాడు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందుకు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను...
ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలు
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండలం పెద్దపడిశాల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న బంధువుల బృందం...
ఆటో బోల్తా.. ఒకరు మృతి
అనంతపురం: జిల్లాలోని ధర్మవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మండలంలోని మోటమొర్ల వంక వద్ద ఓ ఆటో ఎద్దుల బండిని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న...
ఆటో బోల్తా.. 8మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు..
వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరగింది. సోమవారం ఉదయం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు...
ఉట్నూరులో ఆటో బోల్తా.. ఒకరు మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని రోడ్డు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలంలోని షాంపూర్ వద్ద ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గామాలయ్యాయి. సమాచారం...
చెరువులో బోల్తా పడ్డ ఆటో: 8మందికి తీవ్ర గాయాలు..
రంగారెడ్డి: జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొందుర్గ్ మండల పరిధిలోని మహదేవ్ పూర్ గ్రామ చెరువు కట్ట పైనుండి రామచంద్రాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడి చెరువులోకి దూసుకెళ్లింది....
అదుపుతప్పి ఆటో బోల్తా
మన తెలంగాణ/వెల్దుర్తి: అదుపుతప్పి భారత్గ్యాస్ సిలిండర్ ఆటో బోల్తా పడిన సంఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని రైతు వేదిక వద్ద మంగళవారం చోటు చేసుకుంది. ఆటో డైవర్ ఏసు...
ఆటో బోల్తా: ఒకరు మృతి
మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న ఆటో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యాదవ్ రావు...
ఆటో బోల్తా: 18 మంది కూలీలకు గాయాలు….
ఎల్లారెడ్డి: ఆటో బోల్తా పడి 18 మంది కూలీలు గాయపడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుభాష్ నగర్కు చెందిన...
బోల్తాపడిన ఆటో: 25 మందికి గాయాలు
మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్ దగ్గర సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి...