Friday, April 19, 2024
Home Search

ఆన్‌లైన్ క్లాసుల - search results

If you're not happy with the results, please do another search
Online classes for Ukrine students

ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు!

లుధియానా: ఉక్రెయిన్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు సోమవారం ఆన్‌లైన్ తరగతులను పునఃప్రారంభించడాన్ని భారతీయ విద్యార్థులు స్వాగతించారు. రష్యా దాడితో ఆ దేశం వదిలి వచ్చేసిన రెండు వారాలకు వారి ముఖాలపై ఉపశమన భావం కనిపించింది....
Online classes for the students in Telangana

రెండో రోజు ఆన్‌లైన్ క్లాసులకు 63.38 శాతం విద్యార్థులు హాజరు

హైదరాబాద్ : రాష్ట్రంలో 8,9,10 తరగతుల విద్యార్థులకు రెండో ఆన్‌లైన్ తరగుతులు కొనసాగాయి. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దూరదర్శన్, టీ సాట్ ఛానళ్ల ద్వారా టివి పాఠాలు బోధించారు. రెండవ...
Online classes for grades 8910 from Jan 24

8,9,10 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు

రేపటి నుంచే అమలు రొటేషన్ పద్ధతిలో 50% టీచర్లు, సిబ్బంది హాజరు కావాలని విద్యాశాఖ ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి పాఠశాలల్లోని 8,9,10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా...
Kejriwal about Delhi Municipal Elections 2022

కొవిడ్ రోగులకు ఆన్‌లైన్ క్లాసులు : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు యోగా, ప్రాణాయామంపై అవగాహన...
Online classes for the students in Telangana

నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు

నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతులకు ఆగస్టు 1 నుంచి ఒకటి, రెండవ తరగతులకు క్లాసులు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు గురువారం నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి....

రేపట్నుంచి ఆన్​లైన్​ క్లాసులు: ఒయు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగున్న నేపథ్యంలో జనవరి 30వ తేదీ వరకు తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రేపట్నుంచి ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తామని...

డిఎస్సి అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

హైదరాబాద్: డిఎస్సీ టీచర్స్ భర్తీ పోటీ పరీక్షకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ కోచింగ్ క్లాసుల ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు టిఎస్‌బిసి ఇఎస్‌డిటిసి డైరెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి తెలిపారు....

ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు

  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటి నుంచే దరఖాస్తు ఇంటర్మీడియెట్ ఆన్‌లైన్ తరగతులు వాయిదా లాక్‌డౌన్ దృష్టా నిలిపివేస్తున్నట్టు బోర్డు ప్రకటన 15 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్ ఆన్‌లైన్ తరగతులకు వాయిదా...

ఆన్‌లైన్ ఫీజులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి...

ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్ విడుదల

ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్ విడుదల మనతెలంగాణ/హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. సెప్టెంబర్ 14వ...

కోటలో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

కోట: రాజస్థాన్ కోటలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి తన పేయింగ్ గెస్ట్ రూములో ఆత్మహత్య చేసుకున్నాడు. నూర్ మొహమ్మద్ అనే 27 ఏళ్ల విద్యార్థి బుధవారం తన గదిలో...
professor returned Rs 24 lakhs for not teaching lessons

పాఠాలు చెప్పలేదని రూ.24 లక్షలు తిరిగిచ్చేసిన ప్రొఫెసర్

  పాట్నా : “కరోనా కారణంగా విద్యాసంస్థలు మూత పడ్డాయి. ఆన్‌లైన్ క్లాసులు జరిగినా హాజరైంది అరకొర విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేక పోయాను ” అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ...
Bihar College Provessor returns 33 months salary Rs 23 Lakhs

రూ. 24 లక్షల జీతాన్ని తిరిగిచ్చేసిన బిహార్ ప్రొఫెసర్ !

  పట్నా: కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులు జరిగినప్పటికీ తాను పాఠాలేమీ సరిగా చెప్పలేకపోయానని, విద్యార్థులు కూడా అరకొరగానే హాజరయ్యారని పేర్కొంటూ బిహార్‌కు చెందిన ఓ కాలేజీ ప్రొఫెసర్ తన 33 నెలల జీతం...అక్షరాల...
74 constables promoted to Head Constable

పనితీరుతోనే గౌరవం దక్కుతుంది

74మంది పిసిలకు హెచ్‌సిలుగా పదోన్నతి పదోన్నతి బ్యాడ్జిలను అలంకరించిన సిపి మహేష్ భగవత్ హైదరాబాద్ : పనితీరుతోనే సమాజంలో పోలీసులకు గౌరవం దక్కుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న...
Russia-Ukraine Crisis: 20k Indians stuck in Ukraine

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 20వేల మంది భారతీయులు..

కీవీ (ఉక్రెయిన్): ఉక్రెయిన్‌పై రష్యాదాడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు వేచి ఉండాలని భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు...
36 hour power cut in Chandigarh

చండీగఢ్‌లో 36 గంటలుగా కరెంట్ కట్

విద్యుత్ సిబ్బంది సమ్మె ప్రభావం చండీగఢ్ : చండీగఢ్‌లో విద్యుత్ సిబ్బంది సమ్మెకు దిగడంతో చాలా ప్రాంతాల్లో గత 36 గంటలుగా కరెంట్ సరఫరా నిల్చిపోయింది. నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడి...
Indian embassy advises students in Ukraine

తక్షణమే ఉక్రెయిన్‌ను వీడండి

భారత విద్యార్థులకు ఎంబసీ తాజా హెచ్చరిక కీవ్: రష్యాఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకోసం ఎదురు చూడకుండా తక్షణమే ఆ దేశాన్ని...

పాఠశాలలకు మరోసారి సెలవులు పొడిగింపు…?

ఫీవర్ సర్వే ఫలితాలను విశ్లేషించి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం నేటి నుంచి 8,9,10 తరగతులు ఆన్‌లైన్ క్లాసులు హైదరాబాద్ : రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు మరోసారి సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 8...

విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు…?

  హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గి, సాధారణ పరిస్థితులు తలెత్తే వరకు మళ్లీ ఆన్‌లైన్ తరగతులు...
Over 1 Million Covid Cases Reported In US

కరోనా సునామీ

సగటున రోజుకు 1200మంది మృతి చిన్నారులపైనా ప్రభావం వాషింగ్టన్: ప్రపంచంపై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. రోజుకు మిలియన్ల కొద్దీ కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. వేలాది మంది మృత్యుకోరల్లో చిక్కుకుంటున్నారు. అమెరికాలో ఒక్కరోజులోనే పది లక్షల (10,42,000)...

Latest News