Home Search
ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ - search results
If you're not happy with the results, please do another search
ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
కర్నాటక పోర్ట్ఫోలియో: సిద్ధరామయ్యకు ఆర్థిక శాఖ, శివకుమార్కు నీటిపారుదల శాఖ
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు తన క్యాబినెట్లో మంత్రుల శాఖలు (పోర్ట్ఫోలియోలు) కేటాయించారు. ఆర్థిక శాఖను తానే ఉంచుకుని, నీటిపారుదల శాఖనుఉ ఉపముఖ్యమంత్రి డికె. శివకుమార్కు కేటాయించారు. సిద్ధరామయ్య మే 20న...
‘సంక్షేమంలో’ మనమే ‘టాప్’
తెలంగాణకు కేంద్ర మంత్రులు ఇస్తున్న కితాబులే ఇందుకు సాక్షం పరిశ్రమలంటే
టాటాలే కాదు తాతాల నాటి కులవృత్తులు కూడా గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న
పథకాలు దేశంలో మరెక్కడా లేవు రూ....
20 లక్షలు దాటేశాయ్
20 లక్షలు దాటేశాయ్
ఒక్క రోజే 62 వేలకు పైగా కొత్త కొవిడ్19 కేసులు
886 మంది మృత్యువాత
13.78లక్షలకు చేరిన రికవరీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొవిడ్...
శాపగ్రస్త వృద్ధాప్యం
పిల్లలను కని, పెంచి, పెద్ద చేసి, వారికో జీవితాన్ని ప్రసాదించే తల్లిదండ్రులు అదే పిల్లల చేతిలో నిర్లక్ష్యానికి గురవుతున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. తమ హక్కుల పరిరక్షణ కోసం పటుతరమైన చట్టాలు...
జీవవైవిధ్యానికి రా‘ఢర్’
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికాదళం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాం తం లో మూడు వేల ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన రాడార్ కేంద్రానికి...
భ్రూణ హత్యలు వద్దు
భారతీయ కుటుంబాల్లో బాలికల కంటె బాలురకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి రాజ్యమేలుతున్నది. కుటుంబంలోనే బాలుర బాలికల మధ్య వివక్ష చోటుచేసుకున్నది. బాలుర బాలికల మధ్య సామాజిక, ఆర్థిక, అసమానతలు ఉన్నాయి. కుటుంబ సామాజిక,...
సాగు పద్ధతుల్లో మార్పు రావాలి
తెలంగాణ పల్లె సీమలు మరింత సౌభాగ్యవంతం కావాలంటే సేద్యపురంగంలో, పంటల సాగులో ఎన్నో మార్పులు అవసరం. ప్రాజెక్టుల ద్వారా ఎన్నో ప్రాంతాలకు సాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నా ఇప్పటికీ ఎన్నో పంటలు వర్షాధారంగానే...
పెన్షన్ నిరాకరణ పౌరద్రోహమే!
సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే...
బిసి బిల్లు కోసం పోరాటం ఉధృతం
బిసి డిమాండ్లపై మోడీ ప్రభుత్వ వైఖరిపై బిసి సంఘాల ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి బిల్లు ప్రవేశ పెట్టేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు...
పిల్లలు భూమికి భవిష్యత్తు
There is a brilliant child locked inside every student. - Marva Collins
The greatest legacy one can pass on to one’s children and grandchildren is...
బిసి బిల్లు లక్ష్యంగా పోరాటం ఉధృతం
సిఎం పదవే కాదు... బిసి డిమాండ్లు పరిష్కరించండి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బిసి సంఘాల డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి బిల్లు లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి పోరాటాన్ని...
బాలికల “నెలసరి శుభ్రత ” పాలసీ ఆలస్యంపై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ : పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. 6 నుంచి 12 వ తరగతి బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్...
కేంద్ర సర్వీస్లకు శ్వేతామహంతి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేడర్కు చెందిన ఐఎఎస్ అధికారిని శ్వేతామహంతిని కేంద్ర సర్వీస్లకు బదలాయించారు. నాలుగేళ్లపాటు కేంద్ర సర్వీస్లో పని చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ...
క్రియా విశ్వవిద్యాలయంలో కాన్వొకేషన్ 2023
క్రియా విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని సిటీలో ఉన్న దాని క్యాంపస్లో కాన్వొకేషన్ వేడుకను నిర్వహించింది. కాన్వొకేషన్ వేడుక UG కోహోర్ట్ ఆఫ్ SIAS (స్కూల్ ఆఫ్ ఇంటర్వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) (2023),...
దేవరాణీ సోదరీమణులకు జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు
న్యూఢిల్లీ: గత నాలుగు దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న దేవరాణీ సోదరీ మణులకు జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం అందజేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి మేజర్ జనరల్...
పొగాకుపై డబ్ల్యూహెచ్ఒ సిఫార్సు వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ మొదలైన రాష్ట్రాలలో వాణిజ్య పంటలు పండించే మిలియన్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా...
డాక్టర్ను లంచం అడిగిన కేంద్ర ప్రభుత్వ అధికారికి సిబిఐ బేడీలు
న్యూఢిల్లీ: ఒక మెడికల్ ప్రొఫెషనల్కు స్టేట్మెంట్ ఆఫ్ నీడ్ ఇచ్చేందుకు లంచం అడిగిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖలోని అండర్ సెక్రటరీని సిబిఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అమెరికాలో వైద్య శాస్త్రానికి చెందిన...
‘పెరుగు’తున్న హిందీ వాదం
బెంగళూరు/న్యూఢిల్లీ: దేశంలో పాలల్లో నీళ్లుగా, చాపకింద నీరుగా ఫక్కా హిందీవాదం ‘పెరుగు’తోంది. దేశంలో మోడీ ప్రభుత్వం తమ ఒక దేశం, ఒక భాష విధింపు క్రమంలో జనం రోజువారి వాడకంలో ఒక్కటైన పెరుగు...
ముగిసిన అతిపెద్ద ప్లాస్టిక్స్ ప్రదర్శన ప్లాస్ట్ ఇండియా 2023..
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతి పెద్ద ప్లాస్టిక్స్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్ ప్లాస్టిక్స్ ఎగ్జిబిషన్ ప్లాస్ట్ఇండియా 2023 , పదకొండవ ఎడిషన్ విజయవంతంగా ముగిసింది. ఐదు రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనకు...