Home Search
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు - search results
If you're not happy with the results, please do another search
డొమెస్టిక్ క్రికెట్ రక్షణ కోసం నడుం బిగించిన బిసిసిఐ!
మన తెలం గాణ/ హైదరాబాద్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు దేశవాళీ క్రికెట్కు పెద్ద పీట వేస్తాయి. ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆస్ట్రేలియాలో కూడా దేశవాళీ క్రికెట్కు సముచిత...
తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 ఆలౌట్..
హైదరాబాద్: ఇంగ్లండ్తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్లో ఆతిథ్య భారత్ పైచేయి సాధించింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి...
అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు…. విండీస్ బోర్డుపై అశ్విన్ ఆగ్రహం
చెన్నై: భారత్తో జరుగుతున్న సిరీస్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పూర్తిగా విఫలమైందని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శించాడు. విండీస్తో జరుగుతున్న టి20 సిరీస్లో తమకు సౌకర్యాలు...
టి20 లీగ్లతో క్రికెట్కు ముప్పు: ఎంసిసి
లండన్: కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్ల ఆధిపత్యం కనిపిస్తోందని, దీని ప్రభావంతో అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) ఆందోళన వ్యక్తం చేశారు. భారత్తో సహా పలు...
దనుష్కను సస్పెండ్ చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు..
కొలంబో: లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్ దనుష్క గుణతిలకను శ్రీలంక క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో గ్రూప్స్ దశలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన...
క్రికెట్కు ఇయాన్ మోర్గాన్ గుడ్బై..
లండన్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల వయసులోనే మోర్గాన్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం విశేషం. ఇంగ్లండ్కు వన్డే ప్రపంచకప్ను అందించిన ఘనత...
ఇంగ్లండ్ హెడ్ కోచ్గా మాథ్యూ మాట్
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ మాట్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో...
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్గా బెన్ స్టోక్స్
లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ టీమ్ కొత్త కె ప్టెన్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ను నియమించారు. ఇటీవలే జో రూట్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో...
వచ్చే ఏడాది భారత్ -ఇంగ్లండ్ ఐదో టెస్టు!
న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ల మధ్య అర్ధంతరంగా నిలిచిన అయిదో టెస్టు మ్యాచ్ని వచ్చే ఏడాది రీ షెడ్యూల్ చేయనున్నారు. ఈ మేరకు ఇరు క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. 2022 మధ్యలో...
ఇంగ్లండ్ నిర్ణయం బాధాకరం: పాక్ ఆవేధన
లాహోర్: భద్రతా కారణాల పేరుతో న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తమ దేశంలో జరగాల్సిన సిరీస్లను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడం ఎంతో బాధకు గురి చేసిందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్...
జులైలో ఇంగ్లండ్తో టీమిండియా వన్డే, టి20 సిరీస్..
లండన్: ఇంగ్లండ్లో ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది జులైలో మరోసారి అక్కడ పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా భారత్ మూడు వన్డేలు, మరో మూడు టి20 మ్యాచ్లు...
ఇంగ్లండ్ జట్టులో కరోనా కల్లోలం
ఇంగ్లండ్ జట్టులో కరోనా కల్లోలం
కెప్టెన్గా బెన్స్టోక్స్, పాక్తో సిరీస్కు కొత్త జట్టు ఎంపిక
లండన్: భారత్తో జరిగే కీలకమైన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో...
స్వదేశానికి ఇంగ్లండ్ క్రికెటర్లు..
న్యూఢిల్లీ :ఐపిఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) విదేశీ క్రికెటర్లను వారి వారి సొంత దేశాలకు పంపించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐపిఎల్కు ప్రాతినిథ్యం వహించిన 8...
క్రికెట్ అభిమానులకు శుభవార్త..
ముంబై: సొంత గడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అభిమానులకు అనుమతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కోవిడ్ భయం ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో ఈసారి స్టేడియం సామర్థంలో 50...
క్రికెట్ చాణక్యుడు ధోనీ గుడ్ బై
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతూ మహేంద్రుడు సంచలన నిర్ణయం
ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు
భారత సారథిగా వన్డే, టీ20 ప్రపంచకప్లను అందించిన ఘనత సొంతం
ప్రపంచ క్రికెట్లో భారత్ను నెం.1...
మహిళా క్రికెట్లో కరోనా కల్లోలం..
జోహెన్నస్బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్లో కరోనా కల్లోలం నెలకొంది. ఇద్దరు మహిళా క్రికెటర్లు మరో సహాయక సిబ్బందికి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంగ్లండ్ పర్యటనకు...
ఏడారి దేశంలో క్రికెట్ సందడి!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కరోనా వల్ల నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)...
సిరీస్ గెలిస్తే భారీ నజరానా: విండీస్ క్రికెట్ బోర్డు
అంటిగ్వా: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను గెలిస్తే జట్టుకు భారీ నజరానా అందిస్తామని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన వెస్టిండీస్ సిరీస్లో 10 ఆధిక్యంలో నిలిచిన విషయం...
పూర్వ వైభవం దిశగా క్రికెట్!
సౌతాంప్టన్: ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ విజయవంతంగా ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్లో కొత్త జోష్ నెలకొందని చెప్పాలి. కరోనా భయం పట్టిపీడిస్తున్న ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు...
క్రికెట్కు వేళాయె..
సౌతాంప్టన్: కరోనా కారణంగా పూర్తిగా చతికిల పడిన ప్రపంచ క్రికెట్కు వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న టెస్టు సిరీస్ కొత్త దిశను చూపుతుందనడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ...