Home Search
ఇటుక బట్టీల - search results
If you're not happy with the results, please do another search
ఇటుక బట్టీ గోడ కూలి ఆరుగురి మృతి
రూర్కీ : ఉత్తరాఖండ్ లోని లహబోలి గ్రామంలో మంగళవారం ఇటుకబట్టీ గోడ కూలి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. అయితే ఇంకా గోడ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు...
యుపిలో బీహారీ ఇటుక కూలీల్లో విషాదం
అమ్రోహి : ఉత్తరప్రదేశ్లో వాన నీటితో నిండిన గుంతలో పడి ముగ్గురు బాలలు జలసమాధి అయ్యారు. గజ్రౌలా గ్రామంలో ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీల పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉండగా వాననీటితో కూడిన...
బిహార్లో ఇటుకల బట్టీ పేలి 9 మంది మృతి
పాట్నా: బీహార్లోని రామ్గర్హవాలోని నరిగిర్ ప్రాంతంలో ఓ ఇటుకల బట్టీ చిమ్నీ(పొగగొట్టం) పేలిపోవడంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగిందని మోతీహరి జిల్లా మెజిస్ట్రేట్ శనివారం తెలిపారు. “నరిగిరిలో ఇటుకల బట్టీ చిమ్నీ పేలిపొవడంతో...
రైలు కింద పడి బాలిక ఆత్మహత్య
జగిత్యాల రూరల్ మండలం చల్గల్ సమీపంలోని రైల్వే ట్రాక్పై ఒడిస్సా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలిక శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహాన్ని...
కలుషిత ఆహారం తిని ముగ్గురి మృతి
మన తెలంగాణ/ పెద్దపల్లి ప్రతినిధి: కలుషిత ఆహారం తిని ఒరిస్సాకు చెందిన ముగ్గురు వలస కార్మికులు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మండలంలోని గౌరెడ్డిపేట గ్రామ ఎంఎస్ఆర్ ఇటుక బట్టీల్లో శనివారం...
ఎంపి మైనర్ బాలికపై పెద్దపల్లిలో సామూహిక అత్యాచారం
హైదరాబాద్: పెద్దజిల్లాలోని అప్పన్నపేట్ గురువారం దారుణం చోటుచేసుకుంది. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ 15ఏళ్ల మైనర్ బాలికపై సాముహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి మృతిచెందింది. యువతి కుటుంబం...
ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణపై సమీక్ష
పెద్దపల్లి: చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరు పాటుపడాలని డీసీపీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. బుధవారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులతో...
మిషన్ ఇంధ్రదనస్సు 5 పై వర్క్షాప్
సుబేదారి: ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంధ్రదనస్సు . 5లో భాగంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని పాక్షికంగా వేయించుకున్న పిల్లలను గుర్తించి టీకాలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు....
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటు పడాలి
చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రీమినల్ కేసులు నమోదు: సిపి శ్వేత
సిద్దిపేట: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటు పడాలని సిపి శ్వేత అన్నారు. శుక్రవారం...
స్నేహితుడి ప్రాణం తీసిన చికెన్ ఫ్రై
హైదరాబాద్: చికెన్ ఫ్రై విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తనతో పని చేసే వ్యక్తిని ఇటుకతో కొట్టి చంపిన సంఘటన రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
రైతుబంధు నొక్కేస్తున్న రాబందులు
ఉమ్మడి జిల్లాలో కోట్లలో ప్రభుతానికి గండి
వ్యవసాయం పేరుతో ప్రభుత్వానికి కుచ్చుటోపీ
క్వారీ భూములు, ఇటుక బట్టీల భూములు,రియల్
భూములకు సైతం రైతుబంధు
తలాపాపం తిలా పిడికెడు అంటున్న
వ్యవసాయ,రెవెన్యూ అధికారులు
ఇటుక బట్ట్టీలలో ఉచిత కరెంటుకు కన్నం
విద్యుత్ అధికారులకు నెలనెల...
కొన్ని గంటలు కోటీశ్వరుడైన కూలీ.. జన్ధన్ ఖాతాలో రూ.2700 కోట్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో దినసరి కూలీ కొన్ని గంటల పాటు కోటీశ్వరుడయ్యాడు. అతడి జన్ధన్ ఖాతాలో రూ.2700 కోట్లు ఉన్నట్టు తెలుసుకుని షాక్ అయ్యాడు. రాజస్థాన్ లోని ఇటుక బట్టీలో...
ముప్పు.. మునక
రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో 20మంది దుర్మరణం
పలుచోట్ల
హోలీ
పండుగల్లో
విషాదం..
రోడ్డు
ప్రమాదాల్లోనూ
మృత్యువాత
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20మంది...
దేశంలో గాడిదల సంఖ్య 61 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో 2012 నుంచి 2019 మధ్యలో గాడిదల సంఖ్య 61 శాతం తగ్గిపోయినట్లు ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. గాడిదల ఉపయోగం తగ్గిపోవడం, వాటిని విదేశాలకు అక్రమంగా తరలించడం, వధించడం, గ్రాస...
వ్యక్తి గొంతు కోసి… హత్య
సంగారెడ్డి: ఓ వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇటుక బట్టీల సమీపంలో హిమాన్షు పటేల్ అనే...
పెద్దపల్లిలో యువతిపై సామూహిక అత్యాచారం….
పెద్దపల్లి: ఇటుక బట్టీలో పని చేసే యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన పెద్దపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఒడిశాకు చెందిన యువతిపై యజమానితో సహా ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్...
వాయు కాలుష్య దుష్ప్రభావాలు
గాలి కాలుష్యం తో విశ్వ మానవాళి ఆరోగ్యం పై తీవ్ర దుష్ప్రభావం పడడం ఇప్పటికే నిర్థారించబడినప్పటి కీ, దాని ప్రతికూల ప్రభావం ఆర్థికరంగంపై పడడం తీవ్రమైన కలతను కలిగిస్తున్నది. భారత దేశ రాష్ట్రాలలో...
ఎవరికి పట్టింది?
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వలస కార్మికులపై వచ్చిన ప్రస్తావన ఈ దేశ అత్యంత నిరుపేద శ్రామికవర్గం పట్ల ప్రధాని మోడీ ప్రభుత్వం వహించిన వల్లమాలిన నిర్లక్షాన్ని ఎత్తి చూపింది. దేశమంతటా...
వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు
జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
లాక్ డౌన్ పై మార్గదర్శకాలు విడుదల.. ఏప్రిల్ 20నుంచి వీటికి అనుమతి
న్యూఢిల్లీ: లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.ఈ గైడ్ లైన్స్ ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అన్ని రకాల విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు...