Home Search
ఉగ్రవాద దాడుల - search results
If you're not happy with the results, please do another search
పాక్, చైనాల కుట్ర ఫలితమే..పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద దాడులు
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చేయడం ద్వారా లడఖ్ సరిహద్దుల్లోని సైనిక బలగాలను తిరిగి కశ్మీర్లో మోహరించేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకు రావడానికి పాక్,...
ఉగ్రవాద గ్రూపులతో లింకున్న గ్యాంగ్స్టర్లపై ఎన్ఐఎ దాడులు
న్యూఢిల్లీ : ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్స్టర్లకు బలమైన సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో 60 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. పంజాబ్ లోని మూసేవాలా...
దాడులకు కుట్ర పన్నిన లష్కరే ఉగ్రవాదికి పదేళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది బహదూర్అలీకి పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీలోని ఎన్ఐఎ కోర్టు ఖరారు చేసింది. గత శుక్రవారమే అలీని దోషిగా కోర్టు నిర్ధారించింది. బుధవారం శిక్షను ప్రకటించింది....
ఉగ్రవాదులకు రూల్స్ ఉండవు: జై శంకర్
పుణె : గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పేసరైన విధానమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు....
ఈ ఏడాది తొలి 3 నెలల్లో పాక్లో 245 ఉగ్ర దాడులు
పాకిస్తాన్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 245 ఉగ్ర దాడులు, ఉగ్రవాద నిరోధక చర్యలు చోటు చేసుకున్నాయని, పౌరులు, భద్రత సిబ్బంది, రెబెల్స్ 432 మంది మరణించారని, 370 మంది గాయపడ్డారని...
లష్కరే తోయిబా వ్యూహకర్త గుజ్జర్ ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: దేశంలో అనేక ఉగ్ర దాడులకు, బాంబు పేలుళ్లకు సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా వ్యూహకర్త మొహమ్మద్ ఖాసీం గుజ్జర్ను ఉగ్రవాదిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది....
పాక్ లో మరో ఉగ్రవాది మృతి
పాకిస్తాన్ లో మరో ఉగ్రవాది అనుమానాస్పదస్థితిలో మరణించాడు. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ మృతదేహాన్ని అబోటాబాద్ నగరం శివార్లలో...
పాక్ ప్రతీకార దాడులు
ఉగ్ర స్థావరాలంటూ ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం
తొమ్మిది మంది మృతి
రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
మధ్యప్రాచ్యంలో రోజురోజుకు విస్తరిస్తున్న ఘర్షణలు
ఆందోళనలో ప్రపంచ దేశాలు
ఉగ్రవాద స్థావరాల ధ్వంసం
ఇస్లామాబాద్ /...
యెమెన్లో హౌతీల స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు
వాషింగ్టన్: యెమెన్లోని హౌతీ ఆగ్రవాదుల అధీనంలో ఉన్న క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం బుధవారం నౌకలు, జలాంతర్గాముల నుంచి క్షిపణులతో దాడి జరిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యెమెన్లో...
ఇరాన్పై పాక్ ప్రతీకార దాడులు
టెహ్రాన్ ః సమీపంలోని పొరుగు దేశం ఇరాన్పై పాకిస్థాన్ బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై అత్యంత నిర్థిష్ట కీలక సైనిక దాడులను నిర్వహించింది. ఈ...
ఇరాన్ దాడులు
సంపాదకీయం: ప్రపంచమంతటా వున్నానని ఉగ్రవాదం తరచూ చాటుకొంటున్నది. సరిహద్దుల్లో మాటువేసి ఆయా దేశాల ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నది. ప్రాణాలకు కూడా తెగించి ఉగ్రవాదులుగా మారుతున్నవారు ఏమి ఆశించి అలా చేస్తున్నారనేది ఒక క్లిష్టమైన...
పాక్ భూభాగంలో ఇరాన్ దాడులు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంపై ఇరాన్ అనూహ్యరీతిలో , అసాధారణ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. క్షిపణి, డ్రోన్లతో విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున అక్కడి ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్జరిపిన దాడులలో...
ఖుర్దిష్ మిలిటెంట్ల స్థావరాలపై టర్కీ వైమానిక దాడులు
ఇస్తాంబుల్: ఇరాన్, సిరియాలలోని ఖుర్దిష్ మిలిటెంట్ల స్థావరాలను లక్షంగా చేసుకుని టర్కీ శనివారం వైమానిక దాడులు జరిపింది. శుక్రవారం ఇరాక్లోని టర్కీ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో తొమ్మిది మంది టర్కీ సైనికులు...
జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు తిప్పికొట్టిన సైనిక బలగాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడికి దిగారు. తనిఖీలకు వెళ్లుతున్న సైనిక జవాన్ల వాహనాలను ఎంచుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తంగా ఉన్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. పరస్పర...
ముంబై దాడుల సూత్రధారి మృతి
పాకిస్తాన్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవి మరణించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ధ్రువీకరించింది. భుట్టవి 29 మే 2023న పంజాబ్...
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ స్థావరాలపై దాడులు కొనసాగింపు
న్యూఢిల్లీ : కరడు గట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి చెందిన రహస్య స్థావరాలపై ఎన్ఐఎ దాడులు చేసి ఈ నెల 6న ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో...
బెలోచిస్థాన్ ఎన్కౌంటర్లో ఐదుగరు ఉగ్రవాదులు ఖతం
కరాచి : పాకిస్థాన్ లోని కల్లోలిత బెలోచిస్థాన్ ప్రావిన్స్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ ఆదివారం వెల్లడించింది శని, ఆదివారాల్లో అందిన సమాచారం మేరకు రాత్రి నిఘా ఆధార...
గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..
న్యూఢిల్లీ : కెనడాలో ఆశ్రయం పొందిన 33 ఏళ్ల గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంశాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. అనేక ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నందున ఉపా చట్టం...
క్రిస్మస్ పండగైనా తగ్గని ఇజ్రాయెల్ దాడుల బీభత్సం
డెయిర్ అల్ బలా : ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను మరింత ముమ్మరం చేస్తున్నాయి. క్రిస్మస్ పండగైనా సరే వెనక్కు తగ్గడం లేదు. వెస్ట్బ్యాంక్ బెత్లెహామ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుండగా, ముట్టడైన భూభాగంలో దట్టమైన...
మూకదాడులకు దిగితే ఉరే!
న్యూఢిల్లీ: దేశంలో నేరం న్యాయం శిక్షలకు సం బంధించిన అత్యంత ప్రధాన అంశాల మూడు న్యా యసంహిత బిల్లులకు బుధవారం లోక్సభ ఆ మోదం తెలిపింది. ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో...