Home Search
ఉల్లి ధరలను - search results
If you're not happy with the results, please do another search
యుఎఇ, బంగ్లాదేశ్ లకు 64,400 టన్నుల ఉల్లి ఎగుమతికి అనుమతి
న్యూఢిలీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), బంగ్లాదేశ్లకు 64,400 టన్నుల ఉల్లి ఎగుమతికి కేంద్రం నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్టు సంస్థ ( ఎన్సిఇఎల్ ) ద్వారా అనుమతించింది. బంగ్లాదేశ్కు 50,000 టన్నులు, యుఎఇకి...
ఉల్లి ఎగుమతిపై నిషేధం కొనసాగింపు
న్యూఢిల్లీ : ఇదివరకు గడువు విధించినట్టుగానే మార్చి 31 వరకు ఉల్లిపై నిషేధం కొనసాగుతుందని, ధరలను అదుపులో ఉంచడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. గృహావసరాలకు అందుబాటులో ఉంచడమే లక్షంగా...
ఉల్లి ఎగుమతిపై నిషేధం
ధరల కట్టడికి కేంద్రం నిర్ణయం
భగ్గుమన్న రైతులు, నిరసన
న్యూఢిల్లీ : దేశీయ లభ్యతను పెంచి, ధరలను నియంత్రించే చర్యలలో భాగంగా వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం...
ఉల్లి ఎగుమతులపై మార్చి వరకు నిషేధం
ధరల కట్టడికి కేంద్రం నిర్ణయం
నిషేధాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలో ఉల్లి రైతుల రాస్తారోకో
న్యూఢిల్లీ: దేశీయ లభ్యతను పెంచి, ధరలను నియంత్రించే చర్యలలో భాగంగా వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం...
రాయితీ ఉల్లి తెలంగాణకు ఏదీ?
ఢిల్లీలో కిలో రూ.25చొప్పున విక్రయాలు
కేంద్రం ప్రకటన
రాష్ట్రంలో తెరుచుకోని విక్రయ కౌంటర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. తెలంగాణలోనూ ఉల్లి ధరలకు రెక్కలు మొలిచాయి. కిలో ఉల్లి రూ. 60కి...
ఉల్లి ధరల కట్టడికి కేంద్రం మరో నిర్ణయం
న్యూఢిల్లీ: ఘాటెక్కుతున్న ఉల్లిధరలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు ఈ నిర్ణయం అమలులో...
ఉల్లి ధరలు పైపైకి..కట్టడికి కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: దేశంలోని రిటైల్ మార్కెట్లో ఉల్లిపాయల ధర 57 శాతం మేరకు పెరిగి కిలో ఉల్లి ధర రూ. 47కి చేరుకోవడంతో వినియోగదారులు ఊరట కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిటైల్...
ఉల్లి ఘాటెక్కకుండా ప్రయత్నాలు..
ముంబై : టమాటా ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపించగా, ఇప్పుడిప్పుడు వీటి ధరలు దిగొస్తున్నాయి. ఈ తరుణంలో ఉల్లి ఘాటెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరాదిన భారీ వర్షాల కారణంగా ఉల్ల...
ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం
న్యూఢిల్లీ: దేశీయంగా బియ్యం ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లి ఎగుమతుల విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకుంది. ఉల్లి ధరలను కట్టడి చేసి దేశీయంగా సరఫరాలను మెరుగుపరిచేందుకు ఎగుమతులపై...
నేలచూపుల్లో ఉల్లి ధరలు
క్వింటాలు రూ.400
హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి.గత రెండు నెలల కిందటి దాక క్వింటాలు రూ.4వేలకు పైగానే పలికిన ఉల్లి ధరలు ఇప్పుడు రూ.400 పలుకు తున్నాయి. ఈ...
ఉల్లి ధరలకు చెక్!
హైదరాబాద్ : ఉల్లి ధరలు కొండెక్కి కూచున్నాయి. కోయకుండానే అవి ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 80 నుంచి రూ. 90లు పలుకుతోంది. దాదాపుగా...
ఉల్లిగడ్డల దిగుమతులపై ఆంక్షల సడలింపు
మార్కెట్లోకి బఫర్ స్టాక్
ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: ఉల్లిగడ్డల ధర అనూహ్యంగా పెరగడంతో దిగుమతులపై ఆంక్షలు సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి దిగుమతులను వేగంగా...
ఉల్లి ధరల కట్టడికి కేంద్రం కసరత్తు
హైదరాబాద్ తదితర నగరాలకు 500 మెట్రిక్ టన్నుల ఉల్లి సరఫరా
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో 50 శాతం వరకు పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించడానికి ఎంపిక చేసిన కొన్ని నగరాలకు 500 మెట్రిక్ టన్నుల...
ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన...
భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...
రూ.27.50కే కిలో గోధుమ పిండి..
హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించడం కోసం సామాన్యులు మొదలుకొని దేశంలో అత్యధిక సంఖ్యాకులు ఉపయోగించే గోధుమపిండిని తక్కువ ధరకే అందించేందుకు కేంద్రప్రభుత్వం భారత్ గోధుమపిండి...
పెట్రో ధరలూ దిగొస్తాయ్!
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పండుగ సీజ న్, 2024 సాధారణ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించే యోచనలో ఉంది. ప్రజలకు ఊరట కల్గించే...
సంస్కరణలకు కాలం చెల్లిందా?
నేడు భారత్ అంతర్జాతీయంగా ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు, కొద్ది కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందనే భరోసా కలగడానికి 1991 ప్రాంతంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలే...
టమాటే బంగారమాయే!
హైదరాబాద్: వ్యవసాయ రంగంలో పంటల సాగు.. విస్తీర్ణం.. ఉత్పత్తి.. ప్రణాళికల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సామాన్యుడి పాలిట శాపంలా మారుతున్నాయి. చుక్కలు తాకుతున్న టామాటా ధరలే అందుకు అద్దం పడుతున్నాయి. గత రెండు...
కూరగాయాలు!
ప్రతిపక్షాలకు ఓటు వేస్తే ఆ పార్టీల నేతల కుటుంబాలు బాగుపడతాయని, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ప్రజలు క్షేమంగా వుంటారని ప్రధాని నరేంద్ర మోడీ భోపాల్ సభలో మంగళవారం నాడు ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ...