Home Search
ఉష్ణోగ్రతలు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ క్రమేన రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు...
కాలుష్యంతోనే ఉష్ణోగ్రతలు
మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు...
కనిష్టానికి ఉష్ణోగ్రతలు
మన తెలంగాణ/హైదరాబాద్: చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరువవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4డిగ్రీలకు చేరుకుంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ అని అధికారులు వెల్లడించారు. మరో...
తుఫాను ప్రభావంతో పడిపోయిన ఉష్ణోగ్రతలు
సాధారణం కన్నా తక్కువ స్థాయికి..
మనతెలంగాణ/హైదరాబాద్: మిగ్ జాం తుఫాను ప్రభావంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. తెలంగాణలో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు చలికి...
రాత్రి ఉష్ణోగ్రతలు 20,25 డిగ్రీలు ఉంటేనే వృద్ధులకు ప్రశాంత నిద్ర
న్యూఢిల్లీ : పరిసరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటేనే వయోవృద్ధులు ప్రశాంతంగా నిద్ర పోతారని కొత్తగా వెలువడిన అధ్యయనం వెల్లడించింది. వ్యక్తిగతంగా ఉన్న తేడాలను అధ్యయనం...
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..విద్యుత్కు పెరిగిన డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం నల్గొండలో సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు...
రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ : రుతుపవనాల రాకకు ముందు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. మృగశిర కార్తే ప్రవేశించినప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గ టం లేదు. శుక్రవారం నాడు రాష్ట్రంలో అత్యధికంగా కరీనంగర్...
జనాలకు దడదడలే.. మరో ఐదేళ్లు అత్యధిక ఉష్ణోగ్రతలు
న్యూయార్క్ : ఇప్పటికే ఎండలు మాడుపగులుస్తున్న వేళ వచ్చే ఐదేండ్లు మరింత తీవ్రస్థాయి వేడిమి ఉంటుందని వెల్లడైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2015 నుంచి 2022 వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అయితే...
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. బయటకు వస్తే మాడిపోతారు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని...
రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం
హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్: రానున్న రెండు రోజులు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే...
పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు…. ఆవిరి అయిపోతున్న వానాల్లోని ఇంధనం
ట్యాంక్ పూర్తిగా నింపద్దంటున్న నిపుణులు
మనతెలంగాణ,సిటీబ్యూరో: రాజు ఒక చిరు ఉద్యోగి, సమయానికి కార్యాలయానికి చేరుకోక పోతే వేతనంలో కోత విధించడంతో రోజుకు 60 కిలో మీటర్లు ఇచ్చే ద్విచక్ర వాహానాన్ని ఆశ్రయించారు. గత...
పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు
ఏసీలు,కూలర్లకు పెరుగుతున్న డిమాండ్
చిన్నపాటి జాగ్రత్తలో విద్యుత్ ఆదా చేసుకోచ్చు అంటున్న నిపుణులు
హైదరాబాద్: రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు పెరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ సంవత్సరం వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశం...
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
పలు జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువే...
హైదరాబాద్కు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
చలి గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి
హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు...
ప్రపంచ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం
శనివారం పారిస్ ఒప్పంద ఐదవ వార్షికోత్సవం
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయని, ప్రపంచ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది....
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం ఆరు గంటలకే చలి మొదలవుతోంది. రాత్రి సమయానికి చలి తీవ్రత అధికమవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ తరువాత ఉమ్మడి నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్లోనే రాత్రి ఉష్ణోగ్రతలు...
రానున్న 5రోజుల్లో తీవ్రంగా ఎండలు.. తెలంగాణలో 47డిగ్రీల ఉష్ణోగ్రతలు..
హైదరాబాద్: తెలంగాణలో రాగల 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని.. వృద్ధులు, చిన్న పిల్లలు బయటకు రావొద్దని...
ఇన్సులిన్ అందకుండా చేసి.. కేజ్రీవాల్ను చంపాలని చూస్తున్నారు: సునీత కేజ్రీవాల్
షుగర్తో 12 ఏండ్లుగా ఇదే చికిత్స
నిలిపివేస్తే ఆయన బతుకుతారా?
రాంచీ సభలో నిలదీసిన సునీతా కేజ్రీవాల్
రాంచీ: బిజెపి కక్షా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు....
తీవ్రమౌతున్న వేసవి తాపం
న్యూఢిల్లీ : దేశం లోని చాలా ప్రాంతాల్లో వేసవి తాపం పెరుగుతోంది. అనేక చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశాతోపాటు పశ్చిమబెంగాల్...
గుణపాఠం నేర్వాలి!
వాతావరణ పెనుమార్పులు భూగోళంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. మేధావులు, పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా, ప్రపంచ దేశాల మధ్య క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం వంటివి ఎన్ని కుదిరినా, వాటి అమలు విషయంలో మాత్రం...
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
ఉష్ణోగ్రతలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందుతూ, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. శంషాబాద్, ఆదిబట్ల - చార్మినార్తో పాటు నాంపల్లి, సరూర్నగర్, మలక్పేట్, దిల్సుఖ్నగర్,...