Home Search
ఎయిమ్స్ - search results
If you're not happy with the results, please do another search
ఎయిమ్స్ నిర్ణయం మార్పు
రేపు వైద్య సేవలు కొనసాగింపు
మధ్యాహ్నం 2.30 గంటల లోపూ ఒపిడి సేవలు ఉంటాయి
నేడు అయోధ్య రామ్ మందిర్లో ప్రాణ ప్రతిష్ఠ
న్యూఢిల్లీ : ఢిల్లీలోని అఖిల భారత్ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)...
ఢిలీ ఎయిమ్స్ ఆసుపత్రికి రేపు సగం సెలవు
న్యూఢిల్లీ : సోమవారం (22న) సగం రోజు సెలవు పాటించనున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీ శనివారం ప్రకటించింది. అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం జరుపుకోవడానికై ఆ రోజు మధ్యాహ్నం 2.30 వరకు...
ఢిల్లీ ఎయిమ్స్ ఎండోస్కోపీ గదిలో మంటలు
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)లోని రెండవ అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ రూములో సోమవారం మంటలు చెలరేగాయి. ఆ గదిలో ఉన్న రోగులను సురక్షితంగా బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రెండవ...
ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం…
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఎయిమ్స్ ఆసుపత్రి 4వ అంతస్థు ఎండోస్కోపీ విభాగంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రోగులను...
బీబీనగర్ ఎయిమ్స్కు రూ.1365 కోట్లు : కిషన్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్ : బీబీనగర్లోని ఎయిమ్స్ భవన నిర్మాణాలకు రూ.1365 కోట్లు విడుదల చేశారని కేంద్ర పర్యాటక శాఖ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్వీటర్ వేదికగా...
కొత్త సర్జికల్ రోబోటిక్స్ శిక్షణ కేంద్రం కోసం ఎయిమ్స్ తో మెడ్ ట్రానిక్ భాగస్వామ్యం
న్యూదిల్లీ: న్యూదిల్లీలోని ఎయిమ్స్ లో అత్యాధునిక శస్త్రచికిత్స రోబోటిక్స్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎయిమ్స్ (న్యూదిల్లీ), మెడ్ట్రానిక్ పిఎల్సికి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఇండియా మెడ్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించాయి....
ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు ఏవి? మదురై ఎయిమ్స్ సంగతేంటి?
మోడీ హామీలపై మండిపడిన స్టాలిన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి,డిఎంకె చీఫ్ ఎంకే స్టాలిన్, ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిలదీశారు. ‘ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు ఏవి?, మదురై ఎయిమ్స్...
ఢిల్లీ ఎయిమ్స్ నుంచి నిర్మలా సీతారామన్ డిశ్చార్జి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) గురువారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. ఆమె వైరల్ ఫివర్,...
ఎయిమ్స్లో చేరిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారని అభిజ్ఞవర్గాల భోగట్టా. 63 ఏళ్ల ఆమె ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో అడ్మిట్ అయినట్లు తెలిసింది....
క్యాన్సర్తో ఎయిమ్స్లో కశ్మీరు వేర్పాటువాద నాయకుడు మృతి
న్యూఢిల్లీ: దివంగత హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీ అల్లుడు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ అహ్మద్ షా మంగళవారం తెల్లవారుజామున క్యాన్సర్ వ్యాధితో ఎయిమ్స్లో కన్నుమూశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల...
ఎయిమ్స్లో లాలూను పరామర్శించిన రాహుల్ గాంధీ
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఇటీవల ఇంట్లో కిందపడిపోవడంతో పలు ఫ్రాక్చర్స్ అయి ఎయిమ్స్లో చేరారు.
న్యూఢిల్లీ: కిందపడిపోవడంతో పలుమార్లు ఫ్రాక్చర్తో న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ను...
ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన లాలూ ప్రసాద్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను విమానంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు బుధవారం తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ఇటీవల తన నివాసంలో మెట్లపై నుంచి జారిపోవడంతో...
ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలోనే టిమ్స్: హరీశ్ రావు
హైదరాబాద్: మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ఎమ్ సిఆర్ హెచ్ఆర్ డిలో వైద్య, అర్ అండ్ బి, టిఎస్ఐఐసి, టిఎస్ఎంఎస్ఐడిసి అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచన...
ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బందికి శీతాకాలం సెలవులు రద్దు
న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది. వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి సిబ్బందికి...
బీబీనగర్ ఎయిమ్స్పై కిషన్రెడ్డి తప్పుడు ప్రచారం
వాస్తవాల వక్రీకరణ : మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : బీబీననగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరోసారి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు....
ఎయిమ్స్ నుంచి మాజీప్రధాని మన్మోహన్సింగ్ డిశ్చార్జ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఆదివారం సాయంత్రం 520కి డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 13న సింగ్ ఎయిమ్స్లో చేరారు. జ్వరం రావడంతో ఆయన ఎయిమ్స్లో చేరినట్టు వైద్యులు ఆ...
రామాయణ హాస్య నాటిక ప్రదర్శన : ఎయిమ్స్ విద్యార్థుల క్షమాపణ
న్యూడిల్లీ : దసరా సందర్భంగా ఎయిమ్స్ హాస్టల్ ఆవరణలో రామాయణ హాస్యనాటికను ప్రదర్శించడం, అది వీడియో ప్రసారం కావడంపై అనేక విమర్శలు రావడంతో ఎయిమ్స్ విద్యార్థి అసోసియేషన్ క్షమాపణ చెప్పింది. రామాయణ ఘట్టం...
మన్మోహన్ సింగ్కు డెంగీ: ఎయిమ్స్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగీ వ్యాధితో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్) వైద్యులు శనివారం తెలిపారు. 89 సంవత్సరాల మన్మోహన్...
ఎయిమ్స్లో చేరిన మన్మోహన్సింగ్
మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్న కాంగ్రెస్వర్గాలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(89)ని బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆయణ్ని ఎయిమ్స్లో చేర్చినట్టు కాంగ్రెస్పార్టీ...
బీబీ నగర్ ఎయిమ్స్ కు రూ.800 కోట్ల టెండర్లు… కృతజ్ఞతలు చెప్పిన కోమటి రెడ్డి
ఢిల్లీ: ఎయిమ్స్ అభివృద్దికి కట్టుబడి ఉన్నానని, తన అభ్యర్థన మేరకు రూ. 800 కోట్ల టెండర్లు పిలిచినందుకు కేంద్ర ప్రభుత్వానికి భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎయిమ్స్...