Home Search
ఎయిరిండియా - search results
If you're not happy with the results, please do another search
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు
టెల్ అవీవ్కు వెళ్లే తమ విమానాలను ఎయిరిండియా ఈ నెల 30 వ తేదీ వరకూ నిలిపివేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ సంక్షోభం, ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో శుక్రవారం ఎయిరిండియా...
టెల్ అవీవ్, దుబాయ్లకు ఎయిరిండియా విమానాలు రద్దు
న్యూఢిల్లీ : టెల్ అవీవ్కు వెళ్లే తమ విమానాలను ఎయిరిండియా ఈ నెల 30 వ తేదీ వరకూ నిలిపివేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ సంక్షోభం, ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో...
ఎయిరిండియాకు బెదిరింపులు..
న్యూఢిల్లీ : ప్రకటిత ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్పై కేసు నమోదు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ( నియా ) సోమవారం తెలిపింది. కెనడాలో ఖలీస్థానీ వాదాన్ని రెచ్చగొడుతూ పన్నూ...
19న ఎయిరిండియా విమానాల్లో వెళ్లవద్దు..
ఒట్టావా : ఈ నెల 19వ తేదీన ఎవరూ కూడా ఎయిరిండియా విమానాలలో ప్రయాణించరాదని, ప్రయాణిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పుత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. పన్నూన్ పేరిట శనివారం...
కరాచీలోఎయిరిండియా విమానం.. ప్రయాణికుడి చికిత్స కోసం ల్యాండింగ్
అమృత్సర్: దుబాయ్ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం అత్యవసరంగా పాకిస్థాన్లోని కరాచీలో దిగాల్సి వచ్చింది. విమానం మార్గమధ్యంలో ఉండగా ఓ ప్రయాణికుడు అత్యంత తీవ్రస్థాయిలో అస్వస్థతతకు గురయ్యాడు. వెంటనే...
18 వరకు టెల్ అవీవ్కు విమానసర్వీస్లు బంద్ : ఎయిరిండియా
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే విమానసర్వీస్లను ఎయిరిండియా తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ విమానాల రద్దును మరికొన్ని రోజులు పొడిగించారు. ప్రయాణికులు,...
ఎయిరిండియా విమానాల నయా లుక్
న్యూఢిల్లీ: ఎయిరిండియాను కొనుగోలు చేసినప్పటినుంచి దాని అభివృద్ధిలో భాగంగా వివిధ మార్పులకు శ్రీకారం చుడుతున్న టాటా గ్రూపు .. ఇటీవల సంస్థ లోగో, విమానాల రూపు(ఎయిర్క్రాఫ్ట్ లివరీ)లో మార్పులు చేసింది. ఈ నయాలుక్లోకి...
రష్యాలో చేదు అనుభవాలకు ఎయిరిండియా క్షమాపణలు
న్యూఢిల్లీ ః ప్రయాణికులకు కల్గిన తీవ్ర అసౌకర్యానికి ఎయిరిండియా గురువారం క్షమాపణలు తెలిపింది. వారి టికెట్ల ఛార్జీలను తిరిగి చెల్లిస్తామని , ట్రావెల్ వోచర్ కూడా ఉంటుందని ప్రకటించింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని...
అమరావతిని గుర్తించిన ఎయిరిండియా
అమరావతి: ఎయిరిండియా విమానయాన సంస్థ రాజధాని అమరావతిని గుర్తించింది. ఆదివారం వరకు ఢిల్లీ వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ అని ఎయిరిండియా పేర్కొంది. సోమవారం నుంచి అమారవతి టూ ఢిల్లీ అని...
ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
తిరువనంతపురం : ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైడ్రాలిక్ వైఫల్యంతో విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అంతకుముందు ఎయిర్పోర్టులో పూర్తి స్థాయి అత్యవసర స్థితి...
ఎయిరిండియాకు రూ 30 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : విమానంలో మూత్రవిసర్జన ఘటనకు సంబంధించి ఎయిరిండియాకు రూ 30 లక్షల జరిమానా పడింది. ప్రభుత్వ ఆధీనంలోని విమానయాన నియంత్రణ అధీకృత సంస్థ (డిజిసిఎ) ఈ జరిమానాను విధించింది. సంబంధిత విమానం...
ఎయిరిండియా విమానంలో అగ్నిప్రమాదం (వీడియో)
మస్కట్: మస్కట్ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం మంటల్లో చిక్కుకుంది. విమానం రన్వేపై ఉండగా పొగలు రావడంతో అందులోని ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. కొచ్చికి వెళ్తున్న బోయింగ్ 737-800 విమానం టాక్సీలో వెళ్తుండగా...
ఎయిరిండియాపై కెయిర్న్ ఎనర్జీ దావా
న్యూఢిల్లీ: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కంపెనీ బారత్నుంచి 120 కోట్ల డాలర్ల (సుమారు రూ.9 వేల కోట్లు) పరిహారం వసూలుకు ఎయిర్ ఇండియా ఆస్తుల జప్తునకు కోర్టులను ఆశ్రయించింది. పేరుకే ఎయిరిండియా...
ఎయిరిండియా పైలట్లకు పాజిటివ్
హైదరాబాద్ : ఎయిరిండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ముంబయిలో ఉండే వీరు ఇటీవల చైనా వెళిల్లి వచ్చిన కార్గో విమానంలో విధులు నిర్వర్తించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన వైద్య...
టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విమాన సంస్థ నిర్ణయం
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చెలరేగుతున్న వివాదం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్...
కేరళకు యువకుడి భౌతికకాయం
ఇజ్రాయెల్లో క్షిపణిదాడిలో చనిపోయిన భారతీయ యువకుడు పత్నిబిన్ మాక్స్వెల్ భౌతికకాయం కేరళకు చేర్చారు. ఎయిరిండియా విమానం ద్వారా ముందుగా ఢిల్లీకి అక్కడి నుంచి తిరువనంతపురానికి తీసుకువచ్చారు. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయెల్...
వీల్ఛైర్ లేక వృద్దుడి మృతి ఘటన… రూ.30 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : వీల్ఛైర్ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్దుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన సంఘటన ముంబై విమానాశ్రయంలో ఇటీవల చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...
ఐదు లక్షలు పోసి కష్టాలు కొనుకున్నట్లైంది..
న్యూఢిల్లీ : ఎయిరిండియా విమాన ప్రయాణం ప్రయాణికురాలు శ్రేయతి గార్గ్కు చుక్కలు చూపించింది. ఢిల్లీ నుంచి కెనడాలోని టొరంటోకు ఇటీవల గార్గ్ తన భర్త, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి వెళ్లింది.ఈ దశలో...
ఉత్తరాదిని వణికిస్తున్న చలి
ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా 134 విమాన, 22 రైళ్ల సర్వీస్లు
6 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ : ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల్లో పొగమంచుతోపాటు చలిపులి గజగజలాడిస్తోంది. ఢిల్లీ నగరంలో...
గుండెపోటుతో పైలట్ మృతి
న్యూఢిల్లీ :ఎయిరిండియా విమాన పైలట్ హిమానిల్ కుమార్ ఢిల్లీ విమానాశ్రయంలోనే కుప్పకూలి చనిపోయాడు. ఈ సంఘటన గురువారం జరిగింది. 30 ఏండ్ల లోపు వయస్సులో ఉన్న కుమార్కు గుండెపోటు వచ్చి ఉంటుందని, దీనితోనే...