Home Search
ఏనుగు - search results
If you're not happy with the results, please do another search
చేప, ఏనుగు, గుర్రం దేనినైనా తినండి.. ఎందుకు ఈ షో?
తేజస్వి యాదవ్పై రాజ్నాథ్ ఆగ్రహం
పాట్నా : జైలులో ఉండి, బెయిల్పై విడుదల అయినవారు ప్రధాని నరేంద్ర మోడీని జైలుకు పంపడం గురించి మాట్లాడుతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం విమర్శించారు....
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
మన తెలంగాణ/పెంచికల్పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
ఏనుగు దాడిలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేసియా
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని కొండపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో కారుపోషన్న అనే మరో వ్యక్తి మృతి చెందడం పట్ల అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన రైతుపై ఏనుగు దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. గురువారం ఉదయ కొండపల్లి గ్రామానికి చెందిన కారు...
ఏనుగు దాడిలో రైతు మృతి
ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా , చింతలమానేపల్లి మండలంలోని బూరేపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు...
ఆస్పత్రికి వచ్చి కన్నీరు పెట్టుకున్న ఏనుగు! (వీడియో)
జంతువులకూ మనసు ఉంటుంది. కరుణ, ఆపేక్ష ఉంటాయి. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. కొన్నాళ్లు పోషించిన తర్వాత వాటిని అడవిలో వదిలేసినా, మళ్లీ కనబడితే చాలు అక్కున చేర్చుకుంటాయి. పెద్ద పులులు,...
తమిళనాడులో వృద్ధుడ్ని తొక్కి చంపిన ఏనుగు
ఎరోడ్ (తమిళనాడు): సత్యమంగళం టైగర్ రిజర్వు ఫారెస్ట్లో మంగళ వారం ఉదయం 74 ఏళ్ల వృద్ధుడు మథియాను ఏనుగు తొక్కి చంపింది. ఈ అడవిలో తలవాడి ఫారెస్ట్ రేంజిలో ఈ సంఘటన జరిగింది....
ఏనుగుపై ప్రధాని మోడీ విహారం
కజిరంగ(అసోం): ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అసోంలోని జాతీయ కజిరంగ జాతీయ అభయారణ్యం , పులుల సంరక్షణ కేంద్రంలో పర్యటించారు. కజిరంగలో జీపులో సఫారీ నిర్వహించారు. ఏనుగు ఎక్కి కొంతసేపు విహరించారు. యునెస్కో...
ఏనుగుల కోసం భారీ ఆస్పత్రి..
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ జంతుప్రదర్శన శాల(జూ) గుజరాత్ లోని జామ్ నగర్ లో రూపుదిద్దుకుంది. ఎన్నో రంగాలకు విస్తరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఈ జూలాజికల్ పార్క్ ను నిర్మించింది. దీనికి...
ఒకరిని తొక్కి చంపిన ఏనుగు.. వయనాడ్లో నిరసనల వెల్లువ
వయనాడ్(కేరళ): కేరళ వయనాడ్లోని మనంతవాడిలో శనివారం ఒక అడవి ఏనుగు 42 ఏళ్ల వ్యక్తిని తొక్కి చంపడంతో వీధుల్లో జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అజి మృతదేహంతో జనం వీధులలో నిరసన ప్రదర్శనలు...
ఏనుగుతో సెల్ఫీ దిగబోయి… (వీడియో వైరల్)
‘పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూస్కో. పులితో ఫోటో దిగాలని అనిపించిందనుకో, కొంచెం రిస్కయినా పర్లేదు ట్రై చేయచ్చు. చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’అని జూనియర్...
ఒంటరిపోరులో ఏనుగు గెలుస్తుందా!
వచ్చే ఏప్రిల్, మే లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి చేసిన ప్రకటన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఇండియా’...
హరిద్వార్లో ఏనుగు దాదాగిరి..
హరిద్వార్ : స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో ఓ అడవి ఏనుగు దుమారం రేపింది. అక్కడున్న ప్రజలు, లాయర్లు, లోపల ఉన్న వారంతా ఈ ఏనుగు చెలరేగిపోవడంతో కంగుతిన్నారు. ఉరుకులు పరుగులు పెట్టారు....
ఏనుగు దాడిలో మావటి మృతి
హైదరాబాద్ జూ పార్క్లో విషాదం
మనతెలంగాణ/ రాజేంద్రనగర్: విధి నిర్వహణలో గజరాజు ఆగ్రహానికి ఓ జంతు సం రక్షుడు ప్రాణాలను విడిచాడు. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. జూలో ఉన్న...
ఏనుగు దాడి.. నెహ్రూ జూ పార్క్ యానిమల్ కీపర్ మృతి
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్లో శనివారం ఏనుగు దాడికి గురై ఓ జంతు సంరక్షకుడు మృతి చెందాడు. మృతుడు మహ్మద్ షాబాజ్ (22) సుమారు రెండేళ్లుగా ఏనుగుల ఎన్క్లోజర్లో యానిమల్ కీపర్గా పనిచేస్తున్నాడు....
చిత్తూరు జిల్లాలో విషాదం.. దంపతులను తొక్కి చంపిన ఏనుగు
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. మంగళవారం గుడిపాల మండలం 190 రామాపురం హరిజనవాడ గ్రామ శివారులో భార్యాభర్తలు వెంకటేష్, సెల్విలపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న దంపతులను...
దేశంలోనే వృద్ధ ఏనుగు మృతి
తేజ్పూర్ : దేశం లోనే అత్యంత వృద్ధ ఏనుగు అనారోగ్య కారణాలతో సోమవారం తెల్లవారు జామున మరణించింది. అస్సాం సోనిత్పూర్ జిల్లా లోని విలియమ్సన్ మేగర్ గ్రూప్కు చెందిన టీ ఎస్టేట్లో నివసించేది....
ఇంటిపై ఏనుగు దాడి… మహిళ మృతి
భువనేశ్వర్: గురువారం తెల్లవారుజామున ఏనుగు దాడి చేయడంతో మహిళ మృతి చెందడంతో పాటు ఇల్లును ధ్వంసం చేసిన సంఘటన ఒడిశా రాష్ట్ర సుందర్గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బర్సౌన్...
మన్యంలో ఏనుగుల విధ్వంసం….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా కురుపాంలో ఏనుగులు సంచరించాయి. బాసంగివలసలో అరటి, జొన్న పంటలు ధ్వంసం చేశాయి. బాసంగివలసలో ట్రాక్టర్ను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనతో పరుగులు...
కుప్పంలో ఏనుగుల దాడి: ఇద్దరు మృతి
అమరావతి: ఏనుగులు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగింది. మల్లనూరు గ్రామానికి చెందిన ఉషా అనే మహిళ రైల్వే స్టేషన్కు వెళ్తుండగా...