Home Search
ఐబిఎం - search results
If you're not happy with the results, please do another search
ఐబిఎంలో 3,900 ఉద్యోగాల కోత
న్యూయార్క్ : లేఆఫ్ల జాబితాలో టెక్ దిగ్గజం ఐబిఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్) కూడా చేరింది. తాజాగా ఈ కంపెనీ 3,900 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. కంపెనీలో మొత్తం 2.80 లక్షల మంది...
ఐబిఎంలో వేలాది ఉద్యోగాలకు కోత
భారత్లో కూడా వందల మంది ఇంటికి..
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ లిమిటెడ్ (ఐబిఎం) ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకొంది. ప్రత్యేకమైన, క్లిష్ట పరిస్థితి నేపథ్యంలో...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
మస్క్ ‘ఎక్స్’కు అమెరికా కంపెనీల షాక్
న్యూయార్క్:ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘ఎక్స్’(మాజీ ట్విట్టర్)కు అమెరికన్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఎక్స్లో తమ వాణిజ్య ప్రకటనలు( యాడ్స్) నిలిపివేస్తున్నట్లు గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్, వాల్ డిస్నీ, ఒరాకిల్, ఐబిఎం,కామ్కాస్టో, బ్రావో...
ప్రపంచాన్ని ఏలుతున్న భారతీయులు
శాన్ఫ్రాన్సిస్కో: భారతీయులు ప్రపంచాన్ని ఏలుతున్నారు అని ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) సిఇఓ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఎక్స్ తన ‘వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఖాతాలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సిఇఓలుగా ఉన్న భారతీయుల...
ప్రపంచాన్ని ఏలుతున్న భారతీయులు: ఎలాన్ మస్క్
శాన్ఫ్రాన్సిస్కో: భారతీయులు ప్రపంచాన్ని ఏలుతున్నారు అని ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) సిఇఓ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఎక్స్ తన ‘వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఖాతాలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సిఇఓలుగా ఉన్న భారతీయుల...
ఐదేళ్లలో 7,800 ఉద్యోగాలు ఎఐతో భర్తీ
న్యూయార్క్ : టెక్ కంపెనీ ఐబిఎం(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్) తాత్కాలికంగా నియామకాలను నిలిపివేయాలని యోచిస్తోంది. అదే సమయంలో ఎఐ ఉద్యోగాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కంపెనీ సిఇఒ అరవింద్ కృష్ణ...
హైదరాబాద్ మెట్రోలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోలో ఖాళీల భర్తీ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఎమ్ఎస్ ఆఫీసర్, సిగ్నలింగ్ టీమ్, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, ట్రాక్స్ టీమ్ లీడర్, ఐటీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను...
మలేషియాతో వాణిజ్యం ఇక మన రూపాయల్లో…
న్యూఢిల్లీ: అనేక దేశాలు నేడు భారత్తో రూపాయల్లో వాణిజ్యం చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటికే రష్యా, మారిషస్, శ్రీలంక రూపాయల్లో ఎగుమతి, దిగుమతి చేస్తుండగా తాజాగా మలేషియా కూడా చేరింది. ఇకపై భారత్,...
ప్రపంచవ్యాప్తంగా లక్షమంది టెకీల ఉద్యోగాలు హుళక్కి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టెకీలకు జనవరి నెల అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పవచ్చు. దాదాపు లక్ష మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఒక్క జనవరిలోనే కోల్పాయారు. వీరిలో అత్యధికులు అమేజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్ఫోర్స్...
సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏమిటీ?… గుర్తించడం ఎలా?
నటి సమంత రుత్ ప్రభు చివరికి మనస్సు విప్పింది. తాను ఇటీవల మైయోసిటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్తో బాధపడుతూ వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో తెలిపింది. తన రాబోయే...
మూన్లైటింగ్ అనైతికం
ఉద్యోగులకు ఐబిఎం హెచ్చరిక
ముంబై : బహుళజాతి ఐటీ, టెక్ దిగ్గజం ఐబిఎం మరోసారి మూన్లైటింగ్పై ఉద్యోగులను హెచ్చరించింది. కంపెనీ అనుమతి లేకుండా ఉద్యోగు లు మరో పని చేయకూడదని, ఇది కంపెనీ కాంట్రాక్ట్కు...
ఒకేసారి రెండు జాబ్లు అనైతికం
మూన్లైటింగ్పై పరిశ్రమతో గొంతు కలిపిన ఐబిఎం ఇండియా
ముంబై : మూన్లైటింగ్ వ్యవహారంపై ఐటి కంపెనీలు ఒక్కొక్కటిగా స్పందించడం ప్రారంభించాయి. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీల తర్వాత ఇప్పుడు గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబిఎం కూడా...
మనమే టాప్
ఐటి ఉద్యోగాల కల్పనలో
బెంగళూరును వెనక్కి నెట్టేశాం..!
202122లో 1.53లక్షల ఉద్యోగాల కల్పన
కర్నాకటలో 1.48లక్షల ఉద్యోగాలే అందుబాటులోకి
దేశవ్యాప్తంగా 4.5లక్షల ఐటి ఉద్యోగాలు
ఒక్క మన రాష్ట్రంలోనే మూడింట ఒకవంతు ఐటి జాబ్స్
సత్ఫలితాలను ఇస్తున్న...
సైబర్ నేరాల కట్టడికి ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్ధ వంతంగా కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు....
గుజరాత్ లో 67 ఏళ్ల రోగిలో కొవిడ్-19 ఎక్స్ వేరియంట్
ముంబయి నుంచి వడోదరకు ప్రయాణించిన వ్యక్తిలో కరోనా ఎక్స్ వేరియంట్ పాజిటివ్!
అహ్మదాబాద్: కొవిడ్-19 ఎక్స్ వేరియంట్ పాజిటివ్ కనుగొనడంతో మహారాష్ట్ర, గుజరాత్లో శనివారం భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ముంబయి నుంచి వడోదరకు వచ్చి హోటల్లో...
చరిత్ర సృష్టించిన టిసిఎస్
ప్రపంచంలో రెండో అత్యంత విలువైన ఐటి బ్రాండ్గా అవతరణ
రెండో స్థానంలో ఇన్ఫోసిస్
నాలుగో స్థానానికి పడిపోయిన ఐబిఎం
బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) ప్రపంచం...
పరాగ్ అగర్వాల్కు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు నూతన సీఈవో పరాగ్ అగర్వాల్ కు రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. దిగ్గజ సంస్థలను పేర్కొంటూ వాటిలో కామన్ ఏంటి?...
దేశాలు కార్పొరేట్ల వశాలు
కార్పొరేట్ అధికారం ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేయగలదో 1976 ఆంగ్ల చిత్రం ‘నెట్వర్క్’ లో నెడ్ బీటీ ఏకపాత్రాభినయంలో చిత్రించారు. 45 ఏళ్ల నాటి భయం నేడు స్థిరపడింది. బహుళజాతి సంస్థలు స్వతంత్ర...
దేశంలో మరో నలుగురికి కరోనా స్ట్రెయిన్
ఇప్పటివరకూ ఈ కేసుల సంఖ్య 29
న్యూఢిల్లీ: దేశంలో మరో నాలుగు బ్రిటన్ కొత్త కొవిడ్ స్ట్రెయిన్లు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటివరకూ భారత్లో ఇటువంటి కేసుల సంఖ్య 29కు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య...