Home Search
ఐసిఎంఆర్ గైడ్లైన్స్ - search results
If you're not happy with the results, please do another search
ఐసిఎంఆర్ సీరమ్ సర్వే షురూ…
కామారెడ్డి, నల్గొండ, జనగాం జిల్లాల్లో ప్రారంభం
మూడు జిల్లాల్లో 600 నమూనాలు సేకరణ
ర్యాండమ్ టెస్టులపై ముందస్తుగా అవగాహన కల్పించిన అధికారులు
శాంపిల్ సేకరణకు సహకరించిన ప్రజలు
చెన్నై ల్యాబ్లో నమూనాలు నిర్ధారణ
మన తెలంగాణ/హైదరాబాద్ :...
కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరం: ఈటెల
హైదరాబాద్: వైద్య సిబ్బంది 24 గంటలు నిరంతరం కష్టపడుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో మందులు, బెడ్స్ కొరత లేదని, రేపటి నుంచి ఆక్సిజన్, రెమెడెసివర్ కొరత ఉండదని...
కోవిడ్ రోగులకు సెకండ్ వీక్ కీలకం
సైటోకైన్స్ ప్రభావంతో పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్
అప్రమత్తం లేకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదం
ప్రతి రోజూ ఆరోగ్యమార్పులను గమనించాలని వైద్యులు సూచన
హైదరాబాద్ : కరోనా సోకిన రోగులకు సెకండ్ వీక్ అతి కీలకంగా మారింది. లక్షణాలు...
జోరుగా టెస్టులు..
ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్తున్నాం
రాబోయే రోజుల్లో రెండింతల కొవిడ్ పరీక్షలు
వైరస్ వ్యాప్తి తక్కువున్నందునే రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది
సెప్టెంబర్ వరకు కేసులు తగ్గుముఖం
పట్టే అవకాశం వైద్యనిపుణులు,...
జిల్లాల్లోనూ వైద్యం
700 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి
రెండు రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు
అన్ని రకాల మందులు పంపిస్తాం
మల్లారెడ్డి, మమత, కామినేని
మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం
జిహెచ్ఎంసి పరిధిలో 95 ప్రైవేటు
ఆసుపత్రుల్లో చికిత్సకు అనుమతి
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు...
జిల్లాల్లోనూ విజృంభణ
13175 టెస్టులు..1524 పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 815, జిల్లాల్లో 709 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో పది మంది మృతి
37,745 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1524 పాజిటివ్లు...
విశ్వ విపత్తుపై రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం...
తెలంగాణలో కరోనా మరణాలు 1.1శాతం మాత్రమే: ఈటల
హైదరాబాద్ః తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతం మాత్రమే అని, దేశంలోనూ కరోనా మరణాలు 3 శాతమేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవాం మీయా సమావేశంలో...
గాంధీలో ప్లాస్మా సేకరణ
ఇద్దరి నుంచి తీసుకున్న వైద్యులు
ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారమే ప్రాణపాయం ఉన్న కరోనా రోగులకే ప్లాస్మా ప్రక్రియ : గాంధీ సూపరింటెండెంట్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుప్రతిలో ప్లాస్మాథెరపీ ట్రయల్ విధానం ప్రారంభమైంది....
ముప్పును జయించిన ముగ్గురు
కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ
గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు...
అడ్డగోలు మాటలతో ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు
22 మంది డిశ్చార్జ్, 1044కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం
ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది
అర్థరహితమైన ఆరోపణలు చేసి వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
మంత్రి ఈటల రాజేందర్
మన...
కొవిడ్ లక్షణాలతో కొత్త ఫ్లూ
న్యూఢిల్లీ: కొవిడ్ లక్షణాలతో కూడిన తీవ్రస్థాయి ఫ్లూ దేశంలో పెరుగుతున్నాయి. దీనిని గమనించిన కేంద్రం ఇప్పుడు ఈ సరికొత్త ఇన్ఫ్లూయెంజా పై పాటించాల్సిన మార్గదర్శకాలను శనివారం వెలువరించింది. ఈ మధ్యకాలంలో దాదాపుగా ప్రతి...
2 వారాల నుంచి 2200 మంది మిస్
తప్పుడు అడ్రస్లు ఇస్తున్న అసింప్టమాటిక్ పేషెంట్లు, జిహెచ్ఎంసి పరిధి రోగుల వివరాల్లో గందరగోళం, ఫోన్ నంబర్లూ పలకడం లేదంటున్న అధికారులు, ట్రేసింగ్ చేస్తున్న ప్రత్యేక టీం
హైదరాబాద్ : అసింప్టమాటిక్తో కోవిడ్ సోకిన వారు...
లక్షణాలు లేకపోయినా వాళ్లకు కరోనా టెస్టులు
1-5 రోజులు నెగటివ్ వచ్చినా, పదో రోజు మరోసారి పరీక్షలు చేయాలి
కరోనా నేపథ్యంలో అత్యవసర సేవలను తిరస్కరించకూడదు
ఫ్రంట్లైన్ వారియర్స్తో పాటు ఇన్ప్లూయెంజా లక్షణాలున్న వారికీ ఖచ్చితంగా చేయాలి
నూతన మార్గదర్శకాలను జారీ చేసిన ఐసిఎంఆర్
హైదరాబాద్...
పాజిటివ్ ఉన్నా పది రోజుల్లో డిశ్చార్జ్
ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వలనే కేసులు పెరుగుతున్నాయి
కరోనా రోగులకు ఐసిఎంఆర్ నిబంధనలు ప్రకారమే చికిత్స అందిస్తున్నాం
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ సోకి...
మరో 41 కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 31, వలస కార్మికుల్లో 10
మరో ఇద్దరు మృతి, రికవరీ రేటు 69 శాతం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాక్టివ్ కేసులు(చికిత్స పొందుతున్న వారు)కంటే రికవరీ శాతమే(డిశ్చార్జ్ అయిన వారు)...
తొమ్మిదికి చేరిన కరోనా మృతులు
హైదరాబాద్: కరోనాతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోల్కతాలో 55 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 415కి చేరింది....