Wednesday, April 24, 2024
Home Search

ఒడిశా - search results

If you're not happy with the results, please do another search

ఒడిశా పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు పెరుగుదల

ఒడిశా ఝార్సుగుడాలో పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని, శనివారం మరి ఐదు మృతదేహాలను వెలికితీశారని అధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం పడవ మునిగిపోయిన వెంటనే గాలింపు ప్రారంభించిన ఒడిశా విపత్తు...

ఒడిశా జూలో తెల్ల ఆడపులి స్నేహ మృతి

భువనేశ్వర్ నగర శివార్లలోని నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌లోని తన ఎన్‌క్లోజర్‌లో 14 ఏళ్ల తెల్ల ఆడపులి స్నేహ శుక్రవారం మరణించిందని అధికారులు వెల్లడించారు. తెల్ల ఆడపులి గురువారం అస్వస్థతకు గురి కాగా వైద్య...
BJP and BJD to Contest alone in Lok Sabha Election 2024

ఒడిశాలో పొడవని పొత్తు.. బిజెపి, బిజెడి సొంతంగానే పోటీ

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి సంబంధించి అధికార బిజూ జనతా దళ్(బిజెడి), భారతీయ జనతా పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలలో అనూహ్యంగా ప్రతిష్టంభన ఏర్పడింది....
Naveen Patnaik was CM for 23 years and 138 days

దేశంలో అత్యంత పాప్యులర్ సిఎం ఒడిశా నవీన్ పట్నాయక్

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత పాప్యులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు....

ఎపి, ఒడిశాలో ఎస్‌సి, ఎస్‌టి జాబితాల సవరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశారాష్ట్రాల్లో ఎస్‌సి, ఎస్‌టి జాబితాలను సవరించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు పార్లమెంటు గురువారం ఆమోదం తెలిపింది. ఈ రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను రాజ్యసభ మంగళవారం ఆమోదించగా, గురువారం లోక్‌సభ...

ఒడిశాలో బిజెపి, బిజెడి భాగస్వామ్యం:రాహుల్ గాంధీ

రౌర్కెలా : ఒడిశాలో బిజెపి, బిజెడి ‘భాగస్వామ్యం’ కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని రాహుల్ తెలిపారు. రాహుల్...
BJP And BJD partnership in Odisha

ఒడిశాలో బిజెపి, బిజెడి భాగస్వామ్యం

ప్రజల శ్రేయస్సు కోసం వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది రౌర్కెలాలో రాహుల్ గాంధీ రౌర్కెలా : ఒడిశాలో బిజెపి, బిజెడి ‘భాగస్వామ్యం’ కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు...

ఒడిశాలో పాన్‌ఇండియా జాబ్ రాకెట్ మోసం బట్టబయలు

భువనేశ్వర్ : ఉద్యోగాలు కల్పిస్తామని స్థానిక దిన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజలను నమ్మించి డబ్బులు కాజేసే పాన్‌ఇండియా జాబ్ రాకెట్ మోసం ఒడిశాలో బట్టబయలైంది. ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఎకనామిక్ అఫెన్స్...

ఒడిశాలో అత్యంత అరుదైన నల్ల పులులు

న్యూఢిల్లీ: దేశంలో మొత్తం 10 నల్ల పులులు ఉన్నాయని, అవన్నీ ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లోనే కనిపించాయని ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌కు తెలియచేసింది. అత్యంత అరుదైన నల్ల పులులు ఒడిశాలోని సిమిలిపాల్ పులుల...

ఒడిశాలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఐటి సోదాలు

భువనేశ్వర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒడిశా ఐటి దాడులు అయిదో రోజు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. జార్ఖండ్‌నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ధీరజ్ సాహుకు చెందిన లిక్కర్ కంపెనీ కార్యాలయాల్లో జరుగుతున్న...
Odisha Kenjhahar

ఒడిశాలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కేంఝహార్ జిల్లాలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా...

ఒడిశా రైళ్ల విషాదం..ఎవరూ గుర్తించని 28 మృతదేహాలకు అంత్యక్రియలు

భువనేశ్వర్ : ఒడిశా బాలసోర్ జిల్లాలో నాలుగు నెలల క్రితం సంభవించిన మూడు రైళ్ల ప్రమాదంలో మృతులైన వారిలో ఇంకా ఎవరూ గుర్తించని 28 మృతదేహాలకు బుధవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భువనేశ్వర్‌లో మంగళవారం...

ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్

భువనేశ్వర్ : ఓ వైపు కేరళ రాష్ట్రంలో నిఫా కలవరపాటుకు గురి చేస్తుండగా, మరోవైపు ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు...
11 new Scrub typhus cases registered in Odisha

ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్.. తాజాగా 11 కేసులు

భువనేశ్వర్ : ఓ వైపు కేరళ రాష్ట్రంలో నిఫా కలవరపాటుకు గురి చేస్తుండగా, మరోవైపు ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు...

హిమాచల్ కు ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల విరాళం

హిమాచల్ ప్రదేశ్: భారీ వర్షాల కారణంగా వేల కోట్ల ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం కూడా సంభవించిన కారణంగా ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల విరాళాన్ని హిమాచల్ ప్రదేశ్‌కు బుధవారం పునరావాస కార్యక్రమాల కోసం అందజేసింది....

ఒడిశా రైలు దుర్ఘటన…సిబిఐ ఛార్జిషీట్ దాఖలు

భువనేశ్వర్ : ఒడిశా రైలు దుర్ఘటనలో 296 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ , ముగ్గురు రైల్వే ఉద్యోగులపై...

అనుమతులు లేని మరమ్మతుల వల్లే ఒడిశా రైలు దుర్ఘటన

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటనకు అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే కారణమని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ వెల్లడించింది. సిగ్నల్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ సెక్షన్ ఇంజినీర్...

ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్

మల్కన్‌గిరి: అవివాహితుడైన ఒక దివ్యాంగుడికి అతడి అనుమతి లేకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్(వ్యాసెక్టమి) చేసేశారు ఆరోగ్య శాఖ ఉద్యోగులు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మథిలి బ్లాక్ పరిధిలోని అంబగూడ గ్రామంలో ఇటీవల ఈ...
Three students died of snakebite in Odisha

ఒడిశాలో పాము కాటుకు ముగ్గురు విద్యార్థుల మృతి

కియోంఝర్ : ఒడిశా కియోంఝర్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి మొత్తం నలుగురు విద్యార్థులు నేలపై పడుకుని ఉండగా...
Matric certificate of 69 students have wrong photo

ఒడిశా సెకండరీ బోర్డు నిర్వాకం.. సర్టిఫికెట్లపై ఒకే ఫొటో

ఒడిశా: సెకంటరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన పదో తరగతి సర్టిఫికెట్లలో 69 మంది విద్యార్థులకు ఒకే ఫొటో వచ్చింది. దీంతో చిన్నారులు ఆందోళనకు గురయ్యారు. కటక్ జిల్లాలోని నిశింతకోహిలీ మండలంలో...

Latest News