Home Search
ఔరంగాబాద్ - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే చెప్పలేం: ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపి
ఛత్రపతి శంభాజీనగర్: భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కార్యకలాపాలను నిశితంగా గమనిస్తున్నామని, ఆ సార్టీతో పొత్తు గురించి ఇప్పుడే మాట్లాడలేమని ఔనంగాబాద్కు చెందిన ఎఐఎంఐఎం లోక్సభ సభ్యుడు ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో పాదం మోపేందుకు...
ఔరంగాబాద్లో హిందూ, ముస్లిం యువకుల బాహాబాహి
ఔరంగాబాద్: హిందూ, ముస్లిం వర్గానికి చెందిన యువకులు కొందరు తగాదా పడ్డాక దాదాపు 500 మంది మూక ఔరంగాబాద్లో పోలీసులపై దాడికి దిగారు. ఈ విషయాన్ని అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన...
శంభాజీనగర్గా ఔరంగాబాద్….. ధారాశివ్గా ఒస్మానాబాద్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం పేరును ఛత్రపతి శంభాజీనగర్గా, ఒస్మానాబాద్ నగరాన్ని ధారాశివ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఔరంగాబాద్ పేరు మొఘల్ చక్రవర్తి...
ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్కు బాంబు బెదిరింపు
ఔరంగాబాద్: బొంబై హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ ఆవరణలో బాంబు ఉందని బెదిరింపు రావడంతో పోలీస్లు గాలించి చివరకు అది ఉత్తదేనని తెలుసుకున్నారు. ఔరంగాబాద్ బెంచ్ ఆవరణలో బాంబు ఉందని ఇక్కడి మహారాష్ట్ర...
బీహార్లోని ఔరంగాబాద్లో భారీ అగ్నిప్రమాదం, పలువురికి గాయాలు
పాట్నా: బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం జరిగింది. కనీసం 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇంటి యజమాని అనిల్ గోస్వామి కుటుంబం తెల్లవారుజామున 2.30 గంటల...
15 నుంచి ముంబై, ఔరంగాబాద్ విమాన సర్వీస్లు
ఔరంగాబాద్: జౌరంగాబాద్ నుంచి ముంబైకి ఈ నెల 15 నుంచి వారానికి మూడు విమాన సర్వీస్లను నడపాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. జౌరంగాబాద్ నుంచి న్యూఢిల్లీకి, హైదరాబాద్కు ఇదివరకే విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి....
ఔరంగాబాద్లో రైలు ప్రమాదం: 16మంది మృతి (వీడియో)
మహారాష్ట్ర: ఔరంగాబాద్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అలసిపోయి కర్మాడ్ వద్ద ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు...
భార్య వద్ద అంగస్తంభన ప్రతిష్టంభన..యువ దంపతులకు విడాకులు
ఓ మగాడికున్న వింత వంధ్యత్వం లేదా విచిత్ర నపుసంకత్వం భార్యతో విడాకులకు దారి తీసింది. దాంపత్య జీవితం విఫలమైంది. బొంబాయి హైకోర్టు అనుబంధ ఔరంగబాద్ కోర్టు ఇటీవలే తమ ముందుకు వచ్చిన దాంపత్య...
సీట్ షేరింగ్ ఫార్ములాను ఖరారు చేసిన మహా వికాస్ అఘాడి
ముంబై: లోక్సభ ఎన్నికలు 2024: మహా వికాస్ అఘాడి సీట్ల షేరింగ్ ఫార్ములాను ఖరారు చేసింది. శివసేన (యూబిటి) 21, కాంగ్రెస్ 17, ఎన్ సిపి (ఎస్ పి) 10 స్థానాల్లో పోటీ...
ప్రియాంక గాంధీకి ఆస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాస్నారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా శుక్రవారం వెల్లడించారు. ఈ కారణంగా తాను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ...
ఝార్ఖండ్లో న్యాయ్ యాత్ర రెండో దశ రద్దు
రాంచీ : ఝార్ఖండ్లో బుధవారం ప్రారంభం కావలసిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండవ దశ రద్దు అయిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. యాత్ర లోగడ ప్రకటించినట్లుగా గురువారం బీహార్లోని...
దమ రైల్వేకు రూ.14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపు
దమ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు
2024 - -25లో ద.మ. రైల్వేకు గరిష్ట స్థాయిలో కేటాయింపులు
గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపు
రైల్వే...
సాహితీ వటవృక్షం జువ్వాడి
ఆయన ఒక సాహితీ వటవృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పి.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార...
శరద్ పవార్ మనుమనికి ఇడి సమన్లు
ముంబయి : మహారాష్ట్ర రాష్ట్ర సహకార బ్యాంక్ (ఎంఎస్సిబి) కుంభకోణంలో సాగిస్తున్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని ఎన్సిపి సుప్రీమో శరద్...
మరిన్ని స్థానాలపై బిజెపి గురి
50 శాతానికి మించి ఓట్లు సాధించడమే లక్షం
2024 లోక్సభ ఎన్నికలపై బిజెపి వ్యూహం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో పుంజుకున్న ఆత్మవిశ్వానంతో ఉన్న భారతీయ జనతా...
లోక్సభ ఎన్నికలకు మోడీ రెడీ..
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఎప్రిల్ లేదా మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సంరంభం ఆరంభం అవుతోంది ఈ నెల 13వ తేదీ న ప్రధాని నరేంద్రమోడీ లోక్సభ ఎన్నికల...
లోక్సభ ఎన్నికలకు మోడీ రెడీ
13వ తేదీన బీహార్ సభలతో ఆరంభం
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచార సంరంభం ఆరంభం అవుతోంది ఈ నెల 13వ తేదీ...
జాల్నా- ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
మన తెలంగాణ / హైదరాబాద్ : అయోధ్య నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా జాల్నా - ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే...
అవినీతి అధికారి మెడలో కరెన్సీ నోట్ల దండ
జగిత్యాల: మత్సకారుల సొసైటీల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా ఓ జిల్లా అధికారి మెడలోనే కరెన్సీ నోట్ల దండ వేసి ఆయన అవినీతిని బట్టబయలు చేశారు. ఓ వైపున ప్రజావాణిలో...
నలుగురు యువతులు ఆత్మహత్యాయత్నం… అక్కాచెల్లెళ్లు మృతి
పాట్నా: నలుగురు యువతులను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కాచెల్లెళ్లు చనిపోయిన సంఘటన బిహార్లోని ఔరంగాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసు...