Home Search
కంటైన్మెంట్ - search results
If you're not happy with the results, please do another search
జిహెచ్ఎంసి పరిధిలో కంటైన్మెంట్ జోన్లు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృభిస్తున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో వైరస్ కట్టడికి అధికారులు చర్యలు ప్రారంభించారు. 30 సర్కిళ్లు పరిధిలో మొత్తం 63 మిని కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కరోనా...
మైక్రో కంటైన్మెంట్లు
నైట్ కర్ఫూలు, పరిమిత లాక్డౌన్లు
11 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్
సెకండ్ వేవ్ పెద్ద సవాలే, పరీక్షలు, వ్యాక్సిన్లతో తిప్పికొడదాం
ట్రిపుల్ టితో పాజిటివ్ రేటును 5శాతానికి తగ్గించవచ్చు
రోజుకు 40లక్షల టీకాలు వేసే...
కంటైన్మెంట్ జోన్లల్లో 31వరకు లాక్డౌన్ పొడిగింపు..
హైదరాబాద్ః నగరంలోని కంటైన్మెంట్ జోన్లల్లో ఈనెల 31వరకు లాక్డౌన్ పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో రాత్రి 10 గంట నుంచి ఉదయం 5గంటల వరకు కర్య్వూ...
కంటైన్మెంట్ జోన్లలో టెన్షన్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తుండటంతో కంటైన్మెంట్ ప్రాంతాలలో నివసించే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఏ రూపంలో మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే బయపడిపోతున్నారు. రెండురోజుల క్రితం...
నిఫా కేసుల తగ్గుదల.. ఆంక్షల సడలింపు
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ కేసులు అదుపులోకి రావడంతో కొజ్కోడ్ జిల్లాలోని పలు పంచాయతీల్లో ఆంక్షలు సడలించారు. ఈ మేరకు జిల్లా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్రంలో...
నిఫా మొదటి కేసుపై కేరళ ప్రభుత్వం ఆరా
కొజికోడ్ : నిఫా మొదటి కేసుకు సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడిదన్న పరిశీలనలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆ వ్యక్తి ఎలా నిఫా ఇన్ఫెక్షన్కు గురయ్యాడో మొబైల్ టవర్ లొకేషన్ల ద్వారా...
కేరళ తో పాటు పలు రాష్ట్రాలను వణికిస్తున్న నిఫా వైరస్
న్యూఢిల్లీ: కేరళతో పాటుగా పొరుగు రాష్ట్రాలను సైతం వణికిస్తున్న నిఫా వైరస్ సోకిన వారికి చికిత్స కోసం మనదేశం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసులు మోనోక్లోనల్ యాంటీ బాడీస్ను కొనుగోలు చేయనుంది....
కేరళలో నిఫా కలకలం..
తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో నివారణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, పాఠశాలలతో...
కరోనా, ఒమిక్రాన్పై కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి: హైకోర్టు
హైదరాబాద్: కరోనా, ఒమైక్రాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 21, 27న జారీ చేసిన గైడ్ లెన్స్ను తప్పకుండా పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని...
నైట్ కర్ఫ్యూ పెట్టండి: రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు అనేక సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా...
అవసరమైతే రాత్రి కర్ఫూ విధించాలి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేపధ్యంలో రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగినట్లు కనిపిస్తే వెంటనే అక్కడి...
ఆన్లైన్ షాపింగ్… పరిమిత ప్రయాణాలు
పండుగల వేళ కేంద్రం కరోనా గైడ్లైన్స్
రాష్ట్రాలకు సమగ్ర సలహాల జారీ
5శాతం కేసులున్న ప్రాంతాలపై దృష్టి
న్యూఢిల్లీ : దేశంలో దివాలీ ఇతర పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజా కొవిడ్...
అన్లాక్కు తొందరొద్దు
లాక్డౌన్ ఎత్తివేతపై జాగ్రత్తగా వ్యవహరించాలి : ఐసిఎంఆర్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్డౌన్ను ఎత్తివేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, రానున్న మూడో ప్రభంజనాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించి, నెమ్మదిగా,...
6-8 వారాల లాక్డౌన్
కరోనా పాజిటివిటీ 10% దాటిన ప్రాంతాల్లో అమలు చేయాలి
అప్పుడే అదుపులోకి కొవిడ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
నేతల మితిమీరినతనమూ కారణం
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
న్యూఢిలీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో...
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో 6 నుంచి 8 వారాల పాటు...
రాష్ట్రాలు, యుటిలకు 17కోట్లకు పైగా టీకాలు
రాష్ట్రాలు, యుటిలకు దాదాపు 18 కోట్ల టీకాలు
ట్రిపుల్ టితో పాటు 5 సూత్రాల పథకం
కొవిడ్ ఆటకట్టుకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 17.02 కోట్ల మేర...
ఏప్రిల్ 1 ‘@ 45’
45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ 1 నుంచి టీకా
రిజిస్ట్రేషన్ తప్పనిసరి : కేంద్రం ప్రకటన
ట్రిపుల్ ‘టి’పై దృష్టి పెట్టండి
కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను
కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించండి
మాస్క్లు ధరించని వారిపై జరిమానాలు
రాష్ట్రాలకు...
సిఎంలతో ప్రధాని కీలక సమావేశం
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సిఎంలతో సమావేశమైన ప్రధాని కేసుల సంఖ్య, వ్యాక్సినేషన్ పై...
ఒకే రోజు 100మంది విద్యార్థులకు కొవిడ్
మళ్లీ క్లస్టర్లు, స్కూల్స్, హాస్టల్స్లో కరోనా పరీక్షలు
నాగోల్, మంచిర్యాలలో కంటైన్మెంట్ జోన్లు
మన తెలంగాణ/హైదరాబాద్: పాఠశాలలపై కొవిడ్ పంజా విసురుతోంది. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని భయ బ్రాంతులకు గురిచేస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర...
ఒకే స్కూల్లో 229 మంది విద్యార్థులకు కరోనా
ముంబయి: మహారాష్ట్రలోని కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అమరావతి, యాత్మల్ జిల్లాలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. వాషిమ్ జిల్లాలోని ఓ స్కూల్ 229 మంది విద్యార్థులు కరోనా వైరస్ సోకడంతో తల్లిదండ్రులు భయాందోళనకు...