Home Search
కరోనాపై పోరు - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై పోరులో భారత్కు అమెరికా అదనపు సాయం
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారత్కు అమెరికా తనవంతు సాయం అందిస్తోంది. మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అదనంగా 25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత...
కరోనాపై పోరులో భారత్కు అమెరికా అండదండలు
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ వెల్లడి
వాషింగ్టన్ : భారత్లో కరోనా కల్లోలం హృదయ విదారకమని, బైడెన్ పాలనాయంత్రాంగం అంతా కరోనాపై పోరులో భారత్కు అండగా ఉండడానికి సిద్ధంగా ఉందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ స్పష్టం...
కరోనాపై పోరులో ముందున్న భారత్
ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ ప్రశంస
న్యూయార్క్ : కరోనా మహమ్మారితో పోరాటంలో భారత్ ముందుంటోందని, నిజంగా వ్యాక్సిన్ విధానానికి అక్షరాలా కట్టుబడి ఉందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాధ్ ప్రశంసించారు....
కరోనాపై పోరులో ఇండోనేషియాకు మోడీ హామీ
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు సహకరిస్తామని, అవసరమైన వైద్య ఉత్పత్తులను ఆటంకం లేకుండా ఎగుమతి చేస్తామని ప్రధాని మోడీ మంగళవారం ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడోకు హామీ ఇచ్చారు. రెండు దేశాలకు సంబంధించి వివిధ...
కరోనాపై పోరుకు రాజశేఖర్ కూతుళ్ల విరాళం..
హైదారబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను అరికట్టేందుకు చేస్తున్న పోరాటంలో ఎంతోమంది ప్రముఖులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇక తెలంగాణలోనూ సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖలు,...
కరోనాపై పోరుకు రోహిత్ శర్మ భారీ విరాళం
ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ...
కరోనాపై పోరుకు ప్రముఖుల విరాళాలు
ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న కరోనాపై అన్ని దేశాల ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. ముందు గా ప్రజలను తమ ఇళ్లకు పరిమితం చేసేలా...
కరోనాపై భారత్ పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం
మరో 16 భారీ ఆక్సిజన్ ప్లాంట్లు రాక
న్యూఢిల్లీ :కరోనా మహమ్మారిని నివారించడానికి భారత్ సాగిస్తున్న పోరుకు ఫ్రాన్స్ సహాయ హస్తం అందిస్తోంది. ఈమేరకు 16 భారీ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లతో పాటు మరికొన్ని...
కరోనాపై భారత్ పోరుకు యావత్ ప్రపంచం ప్రశంస
గురుగ్రామ్: ప్రపంచం మొత్తం మీద కరోనా పై విజయవంతంగా పోరాటం జరుగుతున్నది భారత్ లోనే అని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్షా అన్నారు. గురుగ్రామ్ లోని కేంద్ర సాయుధ...
కొవిడ్పై పోరులో ప్రపంచానికి సాయం
500 కోట్ల టీకాలతో ఇండియా రెడీ
జి 20 సదస్సులో ప్రధాని మోడీ
వ్యాక్సిన్లపై ఐరాస అనుమతికి అభ్యర్థన
రోమ్ : కొవిడ్పై పోరులో ప్రపంచానికి సాయం చేసేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. ఈ...
థర్డ్ వేవ్పై పోరుకు కేంద్రం సిద్ధం కావాలి
కరోనాపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల
న్యూఢిల్లీ: దేశ పౌరులందరినీ కాపాడేందుకు వైద్య సౌకర్యాలను మెరుగుపరచడం, యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేపట్టడం ద్వారా కరోనా వైరస్ మూడవ దశకు(థర్డ్ వేవ్)కు సంసిద్ధం కావాలని కాంగ్రెస్ అగ్రనేత...
కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం: తలసాని
హైదరాబాద్: కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బిజెపి ఎంపిల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని బండి సంజయ్ కు తలసాని కౌంటర్ ఇచ్చారు. కరోనాపై పోరులో...
కరోనాపై నేతల రాజకీయ ఫుట్బాల్..
జెనీవా: కరోనా వైరస్పై కొన్ని దేశాల నేతల మాటలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధ్నోమ్ గెబ్రోయెసెస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తలోదిక్కుగా దీనిపై స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. పలు దేశాలు...
‘గుజరాత్ మోడల్’ పోరు!
‘మంచి’ కైనా, చెడుకైనా మోడల్ (నమూనా)గా ఉండడం ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్కే చెల్లింది. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టుబడులను విశేషంగా ఆకర్షించడంలో, సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడంలో దానికి మించిన...
క్రరోనాపై ఇది జనతాపోరు
మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
ప్రపంచానికి భారత్ ఆదర్శం
మన ఘన విజ్ఞానానికి ప్రచారం
న్యూఢిల్లీ : కరోనాపై పోరులో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ...
కరోనాపై జాతి ఐక్యతను చాటాలి: మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్: మహమ్మారి కరోనాపై చేస్తున్న పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇళ్లలో విద్యుద్దీపాలు ఆర్పేసి.. జ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారని మంత్రి జగదీశ్...
డెల్టా, ఒమిక్రాన్ను కట్టడి చేసే మరో స్వదేశీ వ్యాక్సిన్ “వార్మ్”
ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనైనా నిల్వచేసే అవకాశం
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్లను నిల్వ చేయడానికి సాధారణంగా కోల్డ్ చైన్ స్టోరేజి అవసరం. కానీ కోల్డుచైన్ స్టోరేజి అవసరం లేకుండా ఎలాంటి ఉష్ణోగ్రతలోనైనా నిల్వచేయగల కొత్త వ్యాక్సిన్...
రెండూ కీలకం
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కొవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదల
రెండో డోసు టీకా 70% పూర్తి
10 రోజుల్లోనే 3కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ...
టీకాలపై సంకోచిస్తే కరోనా కొత్త మహమ్మారి ముప్పు తప్పదు
వైద్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కరోనా టీకాల కార్యక్రమం ఇతోధికంగా పెరుగుతున్నా అదింకా చాలదని, టీకాలు తీసుకోకూడదని ప్రజలు ఎవరైనా నిర్ణయించుకుంటే కొత్త మహమ్మారి పుట్టుకొచ్చే ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు....
అందరివాడు కోవిందుడు
రాష్ట్రపతిగా 4 ఏండ్లు పూర్తి
న్యూఢిల్లీ: దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవిలోకి వచ్చి ఆదివారంతో నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతిభవన్ వెలువరించిన ప్రకటనలో తెలిపారు....