Home Search
కరోనా కేసుల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 355 కరోనా కేసులు
ఒక్క రోజులో నమోదైన కేసులు అవి
క్రియాశీలక కేసుల సంఖ్య 2331
రెండు మరణాలు నమోదు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 355 కొవిడ్ 19 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసులు అవి....
తాజాగా 375 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 375 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 3075కు తగ్గాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో ఇద్దరు కరోనాతో చనిపోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది....
దేశంలో జెఎన్.1 కేసుల కలకలం..
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్తో చనిపోయారని కేంద్రం...
కరోనాతో ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల్లో తాజాగా 475 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ముగ్గురు, ఛత్తీస్గఢ్లో ఇద్దరు, అస్సాంలో ఒకరు కొవిడ్తో చనిపోయారని కేంద్రం...
ఒకే రోజు 774 కొవిడ్ కేసులు..ఇద్దరు మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి . తాజాగా ఒకేరోజులో 774 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం 4187కు చేరింది. గత 24 గంటల్లో...
కరోనా కలవరం
ఒకే రోజు 12 మరణాలు
కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి
దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా...
దేశంలో కొత్తగా 761 కోవిడ్ కేసులు.. 12 మరణాలు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 761 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 12 మంది కరోనాతో మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. తాజాగా...
24 గంటల్లో 600 కొత్త కోవిడ్ కేసులు నమోదు
హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య...
దేశంలో 312 కి పెరిగిన జెఎన్.1 వేరియంట్ కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సబ్ వేరియంట్ జెఎన్.1మెల్లమెల్లగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశం మొత్తం మీద 312 కేసులు నమోదయ్యాయి. వీటిలో 47 శాతం కేరళలో నమోదు అయినట్టు ఇన్సాకాగ్ డేటా మంగళవారం...
దేశంలో కొత్తగా 636 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
మహారాష్ట్రలో 19 జెఎన్.1 కరోనా వేరియంట్ కేసులు
ముంబయి : కరోనా జెఎన్.1 వేరియంట్ కొత్త కేసులు 19 కనుగొన్నట్లు మహారాష్ట్ర వెల్లడించింది. జెఎన్.1 వేరియంట్కు సంబంధించి అత్యధిక కేసులు పుణెలో నమోదయ్యాయి. శనివారం వరకు మహారాష్ట్రలో ఓమిక్రాన్కు చెందిన జెఎన్.1...
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
కర్ణాటకలో కరోనాతో ముగ్గురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 4170 కి చేరింది. కొత్త వేరియంట్ జెఎన్.1 కారణంగానే కేసులు అధికంగా...
దేశంలో విస్తరిస్తున్న జెఎన్1 వేరియంట్.. పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ జెఎన్1 విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 656 కొత్త పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో కేరళ, కర్నాటక...
దేశంలో కొత్తగా 640 కరోనా కేసులు..ఒకరి మృతి
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 640కరోనా కేసులు నమోదవగా ఒకరు మృతిచెందారు. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వరకు మొత్తం 2,997...
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
మూడు రాష్ట్రాల్లో జెఎన్.1 సబ్వేరియంట్ 20 కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ 19 ఉపరకం జేఎన్.1 కు సంబంధించి మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 20 కేసులు గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ పరిధి లోని ఇండియన్ సార్స్కోవ్ 2 జీనోమిక్స్...
కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
రాష్ట్రంలో కరోనా కలకలం
రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో...