Home Search
కరోనా పాజిటీవ్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 636 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
చంద్రబాబుకు కరోనా పాజిటీవ్..
హైదరాబాద్: ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు స్వల్పంగా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించగా కరోనా...
కొత్తగా 6,987 కరోనా పాజిటీవ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ తగ్గముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 6,987 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
మంత్రి గంగుల కమలాకర్కు కరోనా పాజిటీవ్..
కరీంనగర్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్కు కరోనా సోకింది. రెండు మూడు రోజుల నుంచి జలుబు, జ్వరంతో బాధపడుతున్న మంత్రి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు....
టీమిండియాలో ఒకరికి కరోనా పాజిటీవ్..
లండన్: టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో కరోనా కలకలం రేపింది. జట్టు సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని బిసిిసిఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల న్యూజిలాండ్...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటీవ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి...
ఎపిలో కొత్తగా 10,418 కరోనా పాజిటీవ్ కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రతీరోజు 8 నుంచి 10వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 71,692మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 10,418...
దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటీవ్..
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యిందని రాజమౌళి ట్వీట్...
హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటీవ్..
హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చింది. ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా మూడు రోజుల క్రితం మంత్రి మహమూద్ అలీని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్లోని ఓ...
షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటీవ్..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆఫ్రిది తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. గత గురువారం నుంచి తాను అనారోగ్యంగా ఉన్నానని, దీంతో...
సంగారెడ్డిలో కరోనా కలకలం.. కుటుంబంలో 19 మందికి కరోనా పాజిటీవ్..
సంగారెడ్డి: జిల్లాలో జహీరాబాద్ పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి కరోనా సోకింది. కరోనాతో మరణించిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల జహీరాబాద్కు...
నాగర్ కర్నూల్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటీవ్..
నాగర్ కర్నూల్: జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు. దీంతో, అతడి అంత్యక్రియలకు హాజరైన అదే...
ఆరుగురు బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటీవ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. భారత సైన్యంలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులు..
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 1 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా మరో 69 కరోనా...
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటీవ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మరో ఏడు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ.. ఈరోజు మరో 35 మంది కరోనా నుంచి కోలుకొని...
కడపలో ఒకే కుటుంబంలోని ఏడుగురికి కరోనా పాజిటీవ్
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృభిస్తుంది. ముఖ్యమంగా కర్నూల్, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా కడప జిల్లా ఎర్రకుంట్లలో ఒకే కుటుంబంలోని రెండేళ్ల చిన్నారితో సహా...
ఢిల్లీలో 29మంది పోలీసులకు కరోనా పాజిటీవ్..
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా, కరోనా విధుల్లో ఉన్న 29 మంది పోలీసులకు కరోనా పాజటీవ్ నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీస్శాఖ...
25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటీవ్..
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ 200కు పైగా కేసులు నమోదవుతుండడంతో రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. నిన్న(సోమవారం) 53 జర్నలిస్టులకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ...
లారీ డ్రైవర్కు కరోనా పాజిటీవ్.. మూడు రాష్ట్రాలు అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్ః నిత్యవసర సరుకులను తరలిస్తోన్న లారీ డ్రైవర్లు కరోనా బారిన పడటంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల ఎపిలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడి పండ్లను ఓ...
20 మంది ఇండియన్ నేవీ సిబ్బందికి కరోనా పాజిటీవ్..
ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ భారత్ లోనూ విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో కరోనా బాధితుల సంఖ్య 14 వేలు దాటగా, మృతుల సంఖ్య 496కు చేరింది. తాజాగా భారత నేవీలో...