Home Search
కరోనా వైరస్ మరణాలు - search results
If you're not happy with the results, please do another search
కరోనా కలవరం
ఒకే రోజు 12 మరణాలు
కేరళలో ఐదుగురు, కర్నాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, యుపిలో ఒకరు మృతి
దేశవ్యాప్తంగా పెరుగుతున్న జెఎన్1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనా...
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
కోరలు చాస్తున్న కరోనా
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ మరణాలు
తెలంగాణలో రెండు, ఎపిలో ఒక కొవిడ్ మరణం నమోదు
రాష్ట్రంలో కొత్తగా 8 కొవిడ్ కేసులు... అన్నీ హైదరాబాద్లోనే
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ మరణాలు ఆందోళన...
చైనా వైరస్ హచ్9ఎన్2 తో పెద్ద ముప్పులేదు
న్యూఢిల్లీ : చైనాలో తలెత్తిన శ్వాసకోశ వ్యాధి న్యూమోనియా తీవ్రత పట్ల భారతదేశం దృష్టి సారించింది. చైనాలో ఇప్పుడు హెచ్9ఎన్ 2 (ఎవియన్ ఇంఫ్లూయెంజా వైరస్ ) తలెత్తింది. ఈ వైరస్ జనిత...
కొత్తగా 12,591 మందికి కరోనా.. 65 వేలు దాటిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ : తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 12,591...
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 6.050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. వైరస్ కారణంగా భారత్...
Corona: మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో ఐదుగురు మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,994 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య...
మూడువేలు దాటిన కరోనా కొత్త కేసులు: 14 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో...
మగవాళ్లపైనే ‘కరోనా’ పగ ఎక్కువ ?
ఆడవాళ్లకన్నా మగవాళ్లపైనే ఎందుకు కరోనా మహమ్మారి తీవ్రంగా ఉంటుంది ? మరణాలు కూడా ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి ? దీనికి ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఆడవాళ్ల కన్నా...
చైనాలో వారంలో దాదాపు 13వేల కొవిడ్ మరణాలు
బీజింగ్: జనవరి 13 నుంచి 19 మధ్య చైనాలో దాదాపు 13000 మంది కొవిడ్ కారణంగా చనిపోయారని అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు. చైనాలో చాలా మందికి కొవిడ్ వైరస్ విస్తృతంగా సంక్రమించింది....
కరోనా గుప్పిట్లో చైనా.. రోజుకు 9వేల మంది మృతి?
బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీ ఎత్తివేసిన దగ్గర నుంచి రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ వేల సంఖ్యలో మరణాలు సంభిస్తున్నాయని పలు అధ్యయనాలు...
చైనాలో వంద మిలియన్ల కోవిడ్ కేసులు, మిలియన్ కోవిడ్ మరణాలు?!
బీజింగ్: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు సంక్రమణాలు 100 మిలియన్లకు చేరుకోగలదని, మిలియన్ మరణాలు సంభవించొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ‘లెక్కల ఆధారంగా చైనాలో దాదాపు 100 మిలియన్ కోవిడ్ కేసులు, ఐదు...
దేశంలో కొత్తగా 360 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 360 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్...
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది....
కొత్తగా 2,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్...
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957...
భారత్లో కొత్తగా 6,809 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 6,809 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 4,44,56,535కు చేరింది....
కరోనా కొత్త కేసులు 7 వేలు.. 25 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 7 వేల మందికి కరోనా వైరస్ సోకిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం 3.64 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 7219 మంది...
భారత్లో కొత్తగా 15,754 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 20,551 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 20,551 కరోనా కొత్త కేసులు నమోదు...