Home Search
కరోనా సోకింది - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 636 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 636 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది....
14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్ వైద్యులు అప్రమత్తం
హైదరాబాద్ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు...
దేశంలో కొత్తగా 10,112 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో నిన్నటివరకు భయపెట్టిన రోజువారీ కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 1,43,899 కోవిడ్ పరీక్షలు చేయగా, 10,112 మందికి కరోనా వైరస్ సోకింది. ఆదివారం...
మహబూబాబాద్ లోని పాఠశాలలో 26 మందికి కరోనా….
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. గార్లలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో కరోనా విజృంభిస్తోంది. 14 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు కరోనా సోకింది. తొర్రూరు సోషల్ వెల్ఫేర్...
కరోనా స్వైర విహారం… 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
కరోనా స్వైర విహారం... 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
కొత్తగా 1890 మందికి కరోనా పాజిటివ్
మరో ఏడుగురి మృతితో మొత్తం మృతుల సంఖ్య 5.30,831
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ...
మళ్ళీ కరోనా!
సంపాదకీయం: కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సర వేడుకలు వెలుగులు విరజిమ్మనున్నాయన్న ఊహ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బిఎఫ్7 కరాళ నృత్యం చేయబోతున్నదనే సమాచారం ప్రపంచ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నది....
షిప్లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్
సిడ్నీ: ఓ క్రూయిజ్ షిప్లో కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. సుమారు 4,600 మంది ప్రయాణిస్తున్న ఈ షిప్లో ఏకంగా 800 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నౌకను...
భారత్ లో కొత్తగా 5,664 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,89,228 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా, 5,664 మందికి కరోనా వైరస్ సోకింది. వైరస్...
కరోనా నుంచి కోలుకున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన మంత్రి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ రోజు చేసిన...
దేశంలో కొత్తగా 7231 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా మరో 7,231 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,44,28,393కు చేరాయి. ఇందులో 4,38,35,852 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,874 మంది మృతిచెందారు. మరో 64,667 కేసులు...
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు కరోనా
టోక్యో : జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడాకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసంలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల వెకేషన్కు వెళ్లిన ప్రధాని ఇటీవలనే టోక్యో చేరుకున్నారు....
భారత్లో కొత్తగా 15,754 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 15,754 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 15,220 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి...
దేశంలో కొత్తగా 12,608 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 12,608 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా 16,251 మంది బాధితులు కరోనా మహామ్మారి నుంచి కోలుకున్నారు....
దేశవ్యాప్తంగా కరోనా అదుపులో ఉన్నా… ఢిల్లీలో ఆందోళనకరం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. 24 గంటల వ్యవధిలో 3.64 లక్షల మందికి నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, 9062 కొత్త కేసులు వెలుగు చూశాయి. ముందు రోజు...
దేశంలో కొత్తగా 16,561 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు నిన్నటితో పోల్చితో నేడు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,561 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42,23,557కి...
ప్రియాంక గాంధీకి మళ్లీ కరోనా… రాహుల్ రాజస్థాన్ పర్యటన రద్దు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి మళ్లీ కరోనా సోకింది. తనకు మరోసారి వైరస్ సోకిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఐసొలేషన్లో ఉన్నట్టు అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ప్రియాంక...
ప్రియాంక గాంధీకి కరోనా వైరస్
ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. తన కరోనా పాజిటివ్ వచ్చిందని తన ట్విట్టర్లో ప్రియాంక తెలిపారు. తాను ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తనని కలిసిన వారు...
దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,751 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 16,412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు....
బైడెన్కు మరోసారి కరోనా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు జో బైడెన్కు మరోసారి కరోనా సోకింది. ఆయనకు కొవిడ్ 19 వైరస్ పాజిటివ్ అని వైద్యపరీక్షలలో శనివారం నిర్థారణ అయింది. మూడు రోజుల క్రితమే కరోనావైరస్ ఐసోలేషన్ నుంచి...
దేశంలో కొత్తగా 19,673 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 19,673 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్...