Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
20మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు టచ్లో ఉన్నారు
బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కెసిఆర్ తన పార్టీ నాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రపై నేతలతో...
కాంగ్రెస్ కు రైతుల కంటే రాజకీయమే ముఖ్యం: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ కు రైతుల ప్రయోజనాల కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎద్దేవా చేశారు. మేడగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు పోసి రైతులను...
కాంగ్రెస్లో చేరిన కేంద్ర మాజీ మంత్రులు
బిఆర్ఎస్ పార్టీకి వరుసషాక్లు తగులుతున్నాయి. పలువురు బిఆర్ఎస్కు చెందిన కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు కాంగ్రెస్ కండువా సైతం కప్పుకున్నారు. తాజాగా బిఆర్ఎస్ నాయకుడు...
కాంగ్రెస్పై ఇసికి ఆమిర్ ఖాన్ ఫిర్యాదు
ముంబై: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నకిలీ ప్రచార ప్రకటనపై ప్రముఖ సినీనటుడు ఆమిర్ ఖాన్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కృత్రిమ మేధ(ఎఐ) ద్వారా సృష్టించిన తన డీప్ ఫేక్ వీడియోను...
కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది: కెటిఆర్
హైదరాబాద్: ఆదిలాబాద్ అభ్యర్థిని నాలుగు నెలల ముందే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బూత్స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కెటిఆర్...
కాంగ్రెస్ కుండలా పగిలిపోతుంది: పెద్ది సుదర్శన్ రెడ్డి
హన్మకొండ: ఖైరతాబాద్ ఎంఎల్ఎ దానం నాగేందర్కు అనర్హత నోటీసులు వచ్చాయని, తరువాత వచ్చేది ఎంఎల్ఎ కడియం శ్రీహరికేనని మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మడికొండలో స్టేషన్ఘన్పూర్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం...
కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలు: లక్ష్మణ్
హైదరాబాద్: కాంగ్రెస్ పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని బిజెపి ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. బిజెపి కార్యాలయం నుంచి లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారని, కాంగ్రెస్...
కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఎంఎల్ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలు గెలిచామని, పార్లమెంటు కూడా గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు....
కాంగ్రెస్ అంటేనే ఫేకు వార్తలు, లీకు వార్తలు: జగదీశ్ రెడ్డి
మిర్యాలగూడ: కాంగ్రెస్ పార్టీది పనికిమాలిన ప్రయాస అని సూర్యాపేట బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు టైమ్ పాస్ చేసిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని,...
కాంగ్రెస్పై మూకుమ్మడి దాడి!
కడియం కావ్యపై బిఆర్ఎస్, బిజెపి, ఎంఆర్పిఎస్ నేతల విమర్శనాస్త్రాలు
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానంపై రసవత్తర రాజకీయం నెలకొంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు ప్రధాన పార్టీలు మూకుమ్మడి...
కాంగ్రెస్తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఓవైసి
మన తెలంగాణ / హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్తో పొత్తు కాని, అవగాహన కాని ఉండదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోక్సభ...
ఈసారి కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు రావడం ఖాయం: చిదంబరం
కోల్కతా: 2019తో పోల్చితే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం జోస్యం చెప్పారు....
కాంగ్రెస్ కులగణన రాజకీయం
రాజస్థాన్ ఎన్నికల సభలో నడ్డా
ఛింద్వారా : కాంగ్రెస్ పార్టీ చివరికి దేశంలో కుల జనగణనను కూడా రాజకీయం చేస్తోందని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా విమర్శించారు. కులగణనకు బిజెపి ఎప్పుడూ అడ్డు...
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు
కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి
సికింద్రాబాద్ రోడ్షోలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన...
కిషన్ రెడ్డి జీప్ యాత్ర.. కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ, మతకలహాలు
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి జీప్...
కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావు
లోక్సభ ఎన్నికల్లో పరాభవం తప్పదు
బిజెపితో కాదు.. కాంగ్రెస్తోనే రేవంత్రెడ్డికి ముప్పు
రేవంత్ ప్రభుత్వాన్ని మేము పడగొట్టం
రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చినట్లు ఉంది
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లోక్సభ...
కాంగ్రెస్లో చేరిన మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమ లత మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు దశాబ్దం తర్వాత ఆయన తిరిగి సొంత గూటికి చేరారు....
కచ్చతీవుపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి
లంకకు వదులుకుని అవి మౌనం దాల్చాయి
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
చెన్నై : కచ్చతీవును 1974లో శ్రీలంకకు వదులుకోవడంపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్...
ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఫిర్యాదు
మోడీ ‘ముస్లిం లీగ్’ వ్యాఖ్యకు పార్టీ ఆక్షేపణ
కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్తో పోల్చిన మోడీ
6న అజ్మీర్ ర్యాలీలో ఆ వ్యాఖ్య చేసిన మోడీ
కాంగ్రెస్ మేనిఫెస్టో ‘అబద్ధాల పుట్ట’ అని విమర్శ
న్యూఢిల్లీ : కాంగ్రెస్...