Home Search
కాల్వ - search results
If you're not happy with the results, please do another search
ఏసిపి కుమారుణ్ని కాల్వలోకి తోసేశారు!
ఢిల్లీకి చెందిన ఒక పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కుమారుణ్ని అతని స్నేహితులే కాల్వలోకి తోసేశారు. ఈ సంఘటనలో బాధితుడికోసం పోలీసులు నదిలో గాలింపు చేపట్టారు. ఢిల్లీ ఔటర్-నార్త్ విభాగంలో యశపాల్ సింగ్ ఏసిపిగా...
హుస్సేన్ సాగర్ వరదనీటి కాల్వపై రిటైనింగ్ వాల్ నిర్మాణం
హైదరాబాద్: హుస్సేన్ సాగర్ వరద నీటి కాల్వలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదన లు సిద్దం చేయాలని కమిషనర్ రోనాల్ రోస్ అధికారులను ఆదేశించారు.ఇటీవల హుస్సేన్ సాగర్ సర్...
కాకతీయ కాల్వలో పడి హెడ్ కానిస్టేబుల్ మృతి..
కరీనంగర్ శివారు కాకతీయ కాల్వలో పడి హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్...
వరద నీటి కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలి
నల్గొండ:వరద నీటి కాల్వపనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ. రమణాచారి సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం 32వ వార్డులోని రాక్హిల్స్ కాలనీలోరూ. 2కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ పనులను...
కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి..
హైదరాబాద్: కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఆత్మకూర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు జూరాల ఎడమ...
ఎస్ఆర్ఎస్ పి కాల్వలో పడి విద్యార్థి గల్లంతు..
జగిత్యాల : ఎస్ఆర్ఎస్ సి కాల్వలో పడి విద్యార్థి గల్లంతైన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఖిల్లా...
బస్సు ఢీకొని భాక్రా కాల్వలో దొర్లిపడిన కారు.. ఐదుగురి మృతి
రూప్నగర్(పంజాబ్): వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీకొనడంతో ఒక కారు భాక్రా కాల్వలో పడి ఐదుగురు మరణించగా మరో ఇద్దరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సోమవారం ఇక్కడకు సమీపంలోని అహ్మద్పూర్ గ్రామంలో ఈ...
పిల్లలతో కాల్వలో దూకిన తల్లి
ముగ్గురు గల్లంతు, నీళ్లలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన స్థానికులు
వనపర్తి : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒ క మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా,...
టైరు పేలి కాల్వలో పడిన కారు.. ఒకరు స్పాట్ డెడ్
నకిరేకల్: నల్లొండ జిల్లాలోని నకిరేకల్ బైపాస్ లో ఆదివారం రోడ్డుప్రమాదం సంభవించింది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో...
కాల్వలో పడి 18 గేదెలు మృతి
రాయికల్ః మేత కోసం ఊరు దాటిన గేదెలను ఎస్సారెస్పీ కెనాలు మృత్యువు రూపంలో కాటేసిన సంఘటన రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 250 దాక ఉన్న బర్ల...
కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కె.గంగవరం మండలం కోట వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం కోటిపల్లి-యానం ఏటిగట్టు రహదారిపై జరిగింది....
రైతుల కోరిక మేరకు వరద కాల్వను నీటితో నింపాం: వేముల
హైదరాబాద్: రైతుల కోరిక మేరకు వరద కాల్వను నీటితో నింపాలని సిఎం కెసిఆర్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి వేముల అభ్యర్థన మేరకు వెంటనే వరద కాల్వను నీటితో...
రంగనాయక సాగర్ కాల్వలో ఈతకొట్టిన రసమయి, ప్రభాకర్ రెడ్డి
సిద్దిపేట: రంగనాయక సాగర్ కుడి, ఎడమ కాలువలకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అయితే, కాల్వల్లో ప్రవహిస్తున్న నీటిని...
గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు
నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు
పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని
పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
మన తెలంగాణ/పెంచికల్పేట్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించిం ది. చింతలమానేపల్లి మండలం, బురేపల్లిలో మి ర్చి తోటలో రైతు ఎల్లూరి శంకర్పై బుధవారం ఏ నుగు దాడి చేసి...
అడుగంటిన జలాల కోసం ఆందోళన
మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షపాతం ..ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాలు వా టి అంచనాలు..రిజర్వాయర్లలో నీటి నిల్వలు ..వేసవి తాగునీటి అవసరాలు ఏ మా త్రం పట్టించుకోకుండా కృష్ణానదీజలాలను ఎడా పెడా వాడేసిన తెలుగు రాష్ట్రాలు...
నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్లో నిజాం సాగర్ కాలువ సోమవారం తెల్లవారుజామున తెగిపోయింది. కాలువ కట్ట తెగిపోవడంతో ఈ కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా నీరు ఇండ్లలోకి...
ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక తొలిసారిగా రైతుబంధు పధకం కింద 2023-24 యాసంగి సంబంధించి శుక్రవారం వరకు 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇప్పటికే...
బిసి సంక్షేమశాఖలో 37 కార్పొరేషన్లకు చైర్మన్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 37కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఇందుకు సంబంధించి ఈనెల 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చాలా మంది ఆశావహులు నామినేటేడ్ పదవులకు దరఖాస్తు...
ఆయన ఎంపి అయితే పాలమూరు మరింత అభివృద్ధి చెందుతుంది: ఉత్తమ్
నారాయణపేట: మక్తల్ నుంచి వచ్చే అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నారాయణ పేట జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. మక్తల్ మండలం...