Home Search
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం - search results
If you're not happy with the results, please do another search
కమీషన్ల కోసమే కాళేశ్వరం
హైదరాబాద్ : గోదావరిపై కా ళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లకోసమే ని ర్మించిందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి అన్నారు. బుధవారం...
ప్రాజెక్టుల నాణ్యతకు బీఆర్ఎస్ తిలోదకాలు: పొంగులేటి
ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతకు బీఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలిపోయింది గత ప్రభుత్వ హయాంలోనేనని ఆయన చెప్పారు. మరి ఆనాడు మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు...
కాళేశ్వరం గుదిబండ
మన తెలంగాణ / హైదరాబాద్ : గోదావరి నదీజలాల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం లాభదాయకం కాదని భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ తేల్చిచెప్పింది. కేంద్ర...
కాళేశ్వరంలో మేడిగడ్డే కీలకం
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్ర భుత్వం అర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం డిజైన్ లో ఎన్నో లోపాలున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం మేడిగడ్డ...
కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: రేవంత్
హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎఎల్ఎల బృందం కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు....
కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలి: రేవంత్ ట్వీట్
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 97 వేల కోట్లు వ్యయం చేస్తే, 97 వేల ఎకరాలకు కూడా...
కాళేశ్వరం ఈఎన్సికి నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం ఈఎన్సికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన కాంట్రాక్టు కంపెనీ ఎల్అండ్టికి పరస్పర విరుద్ధ ధృవీకరణలు ఎందుకు ఇచ్చారో తెలపాలని నోటీసుల్లో వివరణ...
కాళేశ్వరంపై విచారణకు సిబిఐ రెడీ
హైకోర్టు ఆదేశించినా, రాష్ట్ర ప్రభుత్వం కోరినా రంగంలోకి దిగుతాం
న్యాయస్థానానికి స్పష్టం చేసిన సిబిఐ
ఫిబ్రవరి 2న తేలనున్న వ్యవహారం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎ త్తిపోతల సాగునీటి...
కాళేశ్వరంపై మూడోరోజు విజిలెన్స్ సోదాలు
కాళేశ్వరానికి సంబంధించిన కీలక రికార్డులు స్వాధీనం... త్వరలో ప్రభుత్వానికి నివేదిక!
మనతెలంగాణ/హైదరాబాద్/మహదేవ్పూర్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన పలు కార్యాలయాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం కూడా సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల...
కాళేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి:బండి సంజయ్
కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో నిర్వహించిన 3...
కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపాలి: బండి
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ గతంలో చెప్పిందని, ఇప్పుడు అవినీతి సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ డిమాండ్...
కాళేశ్వరంపై విచారణకు ప్రభుత్వం ఎందుకు మౌనం
గత పాలకులతో సిఎం రేవంత్రెడ్డి కుమ్మక్కు: బిజెపి నేత డికె అరుణ
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిందని, గతంలో సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్ ఇప్పుడు...
కాళేశ్వరం కయ్యం
నిబంధనలు మార్చి రుణమిచ్చింది మీరే
మనతెలంగాణ/హైదరాబాద్: వారం రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్పై జ్యూడీషియల్ విచారణ వేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి రా ష్ట్ర...
కాళేశ్వరంపై కొత్త డ్రామాలు
కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అవాస్తవమని తేలింది: బిఆర్ఎస్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి
కాళేశ్వరంపై వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కడియం
మనతెలంగాణ/హైదరాబాద్ : శ్వేతపత్రాలు, న్యాయ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం...
కాళేశ్వరంపై స్కానింగ్
గోదావరి నదీజలాల ఆధారంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నఖశిఖ పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు...
కాళేశ్వరంపై విచారణ
వచ్చేవారం ప్రాజెక్టుల సందర్శన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంపై విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులోని...
వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్లకే దెబ్బతినడమేంటి?: ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకవస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు జరిపారు....
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ పటిష్టంగా ఉన్నాయి: భట్టి విక్రమార్క
ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులు అనేక వరదలు తట్టుకొని నేటికీ చెక్కుచెదరలేదని సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ అన్నారు. శనివారం ఖమ్మం...
కాళేశ్వరంపై అడిగినా సమాచారం ఇవ్వలేదు: కిషన్రెడ్డి
కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము అడిగినా కూడా సమాచారం ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీను శనివారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు...
మేడిగడ్డ నిర్మాణంలో లోపాలు లేవు
మనతెలంగాణ/హైదరాబాద్:గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయిన ఘటనపై కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం బుధవారం జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ...