Home Search
కృష్ణానదీ - search results
If you're not happy with the results, please do another search
కృష్ణానదీ జలాల వివాదంపై ట్రిబ్యునల్లో విచారణ ప్రారభం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాన దీజలాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన అంశంపై బుధవారం జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో విచారణలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీజలాల పంపకాలకు సంబంధించి తెలంగాణ,...
సాగర్ జలాలు వస్తున్నాయ్
మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...
గొంతు తడపడానికి 8.5 టిఎంసిలు
నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న 14టిఎంసిలను రెండు తెలుగు రాష్ట్రాలకు
పంచిన కృష్ణా రివర్ బోర్డు ఆంధ్రప్రదేశ్కు 5.5టిఎంసిల కేటాయింపు జూన్ వరకు నీటిని
పొదుపుగా వాడాలని రెండు రాష్ట్రాలకు హితవు మే...
కృష్ణా ట్రిబ్యునల్లో ఎపికి చుక్కెదురు!
ఈనెల 29లోపు ఎస్ఒసి ఫైల్ చెయ్యండి
ఆంధ్రప్రదేశ్కు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానదీజలాలను తిరిగి పంపకాలు చేసేందకు సంబంధించి ఈ నె ల 29లోపు...
శివ..శివ! ఏమిటీ కృష్ణ మాయ?
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ జలాల పంపిణీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేసవిలో ఎండుతున్న గొంతులను త డుపు కోవాలంటే రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభు త్వం ముందు సాగిలపదాల్సిందే.....
అడుగంటిన జలాల కోసం ఆందోళన
మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షపాతం ..ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాలు వా టి అంచనాలు..రిజర్వాయర్లలో నీటి నిల్వలు ..వేసవి తాగునీటి అవసరాలు ఏ మా త్రం పట్టించుకోకుండా కృష్ణానదీజలాలను ఎడా పెడా వాడేసిన తెలుగు రాష్ట్రాలు...
పాత పద్ధతిలోనే నీటి వాటాలు
కృష్ణా జలాల పంపిణీపై ఎన్నికల ఎఫెక్ట్
త్రిసభ్య కమిటీతో కాలం వెళ్లదీయాల్సిందేనా?
మనతెలంగాణ/హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీజలాల పంపిణీపై లోక్సభ ఎన్నికల ప్రభావం పడింది. రానున్న రెండు నెలల్లో వేసవి కాలం ముగియనుంది...
కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లండర్
మనతెలంగాణ/హైదరాబాద్ :గోదావరి నదీజలాలను వినియోగించుకునేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పథకం తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వ జల్శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. గురువారం...
ఇక దక్షిణ తెలంగాణ ఎడారేనా?
(లక్కా భాస్కర్రెడ్డి)
ఎక్కడ కుప్పం ..ఎక్కడ శ్రీశైలం జలాశయం.. కొండలు గుట్టలు రాళ్లు తిప్పలు దాటుకొని ,నదీపరివాహక ప్రాంతం కూడా కాదని ఎగువన 672 కిలోమీటర్ల దూరాన ఉన్న కర్టాటక ,తమిళనాడు సరిహద్దుల్లోకి కృష్ణానదీజలాలు...
యాసంగి…గోసంగి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు డెడ్స్టోరేజికి చేరువవుతున్నాయి. జలాశయాల్లో నీటి నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. యాసంగిలో సాగు విస్తీర్ణపు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి...
మన నీటి వాటా విషయంలో రాజీపడం
కెసిఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఏపి దోపిడీ
బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వినియోగంలో విఫలం
మంత్రి జూపల్లి కృష్ణారావు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మనకు తీవ్ర అన్యాయం జరగడానికి...
బిఆర్ఎస్ పాపమే ప్రాజెక్టులకు శాపం
మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి)కు అప్పగించే వివాదంపై రాష్ట్ర నీటిపారుదల శా ఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం అసెంబ్లీలో...
ప్రాజెక్టులను… అప్పగించం
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణానదిపైనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్ఎంబి)కు అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి...
ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల వాటాల్లో తెలంగాణ ప్రాంతానికి మోసం జరిగిందని , గత ప్రభుత్వవైఖరి వల్లే నీటి వాటాల్లో నష్టపోయామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో...
విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం
కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
బోర్డు చైర్మన్కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
నల్లగొండ నుండే గులాబీ శంఖారావం!
నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రచారం మొదలు పెట్టి కలిసొచ్చిన ప్రాంతం ఇంద్రవెల్లి.. అక్కడ నుండే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు. అయితే గులాబీ పార్టీ మాత్రం రైతుల...
ప్రాజెక్టులు అప్పగించం
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీపై ఉన్న శ్రీశైలం ,నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్యబోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం జలసౌధలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా తొలుత మీడియాతో...
కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ శివ్నందన్ కుమార్ అ...
రేపు కృష్ణాబోర్డు భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య సలసల కాగుతోంది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో చి క్కుముడులు విప్పటంపై కేంద్రం వ్యవహారశైలి మూడు అడుగులు ముందుకు ఆరు...
మన ప్రాజెక్టులపై ఒత్తి’ఢీ’
కృష్ణా జలాల తరలింపునకు వెలిగొండ ప్రాజెక్టును సిద్ధం చేసిన ఎపి
గ్రేటర్ రాయలసీమకు శ్రీశైలం ద్వారా 43 టిఎంసిలు వచ్చే సీజన్ నుంచి నీటి విడుదల ప్రారంభం
తెలంగాణ ప్రాజెక్టులకు తప్పని నీటి...