Friday, April 19, 2024
Home Search

కృష్ణా నది యాజమాన్య బోర్డు - search results

If you're not happy with the results, please do another search
Krishna Board

విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం

కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి బోర్డు చైర్మన్‌కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్:  కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
Krishna board meeting tomorrow

రేపు కృష్ణాబోర్డు భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య సలసల కాగుతోంది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో చి క్కుముడులు విప్పటంపై కేంద్రం వ్యవహారశైలి మూడు అడుగులు ముందుకు ఆరు...

కృష్ణాపై ఎపిలో మరో ఎత్తిపోతల

హైదరాబాద్: కృష్ణానది పరివాహకంగా మరో ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరిశెలపూడి ఎత్తిపోతల పథకం పేరుతో చేపట్టిన ఈ పధకం వల్ల నాగార్జున సాగర్ రిజర్వాయర్‌పై నీటివత్తిడి మరింత పెరగనుంది....
Krishna Board to Vishaka

విశాఖకు కృష్ణా బోర్డు!

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...
Krishna board

కృష్ణాబోర్డు భేటీని బహిష్కరించిన తెలంగాణ

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానది జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవంటం పట్ల ఉదాసీనత చూపుతున్న కృష్ణానదీ యాజమాన్యబోర్డు వైఖరి పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిని వెలిబుచ్చింది. మంగళవారం జలసౌధలో జరిగిన...
Krishna water

కృష్ణాజలాలపై ఏపి మడత పేచీలు !

తాత్కాలిక ఒప్పందాలు ఇంకెంత కాలం తెలంగాణకు సగం నీటి వాటా ఇవ్వాల్సిందే అపెక్స్ కమిటీలో తేల్చుకోవాలని నిర్ణయం హైదరాబాద్: సాగు నీటి సంవత్సరం వచ్చేసింది. 202314 సంవత్సరానికి గాను కృష్ణానదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల...
Krishna Board meeting on May 9 for water sharing

కృష్ణా జలాల్లో వాటా తేలేనా?

కుదరని నీటి వాటాలు.. ఆగని వివాదాలు ! 50శాతం నీటికి తెలంగాణ పట్టు హైదరాబాద్‌కు తాగునీటిలో 20శాతమే పరిగణలోకి రేపు కృష్ణాబోర్డు కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల్లో వాటాలు కుదరటంలేదు. తెలుగు రాష్ట్రాల మధ్యన వివాదాలు...

కృష్ణా జలాలపై ఏపి జులూం

హైదరాబాద్: కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జులూం ప్రదర్శిస్తోంది. తనకు కేటాయించిన కోటా నీటికంటే ఇప్పటికే అధికంగా నదీజలాలను ఉపయోగించుకున్న ఏపి ప్రభుత్వం ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని సూచించినా లేక్కపెట్టడం...
There is widespread concern over relocation of KRMB

కృష్ణాబోర్డు తరలింపుపై ఒత్తి’ఢీ’

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీయాజమాన్యబోర్డు తరలింపు నిర్ణయాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బోర్డును హైదరాబాద్‌నుంచి తరలించి విశాఖ పట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. విశాఖలో బోర్డు ఏర్పాటుకు అవసరమైన...
Exploitation of Krishna waters in Andhra Pradesh state

కృష్ణాకు ఎపి మరో గండి

ముచ్చుమర్రి సమీపాన ఎత్తిపోతల పథకం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వంద రోజుల నీటి తరలింపునకు స్కెచ్ ఓర్వకల్లు సమీపాన మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం ప్రత్యేక ప్రణాళిక టెండర్ల ప్రక్రియ పూర్తి.. నిర్మాణ...
One member dead in Car fell into canal

కెసి కాలువ నీటిపై ఎపిని కట్టడి చేయండి… కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్:  కర్నూలు కడప కాలువ ద్వారా కృష్ణానదీజలాలను అక్రమంగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని తెలంగాణ రాష్ట నీటి పారుదుల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజమాన్యబోర్డుకు లేఖ రాశారు. బచావత్...

యదేచ్ఛగా కృష్ణాజలాల దోపిడీ

ఒకవైపు ఎపి, మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలో 126 టిఎంసిలు వృథా కర్ణాటక 288 టిఎంసిల జల దోపిడీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రేక్షక పాత్ర కడియం శ్రీహరి ఫిర్యాదులు బుట్టదాఖలు కృష్ణాజలాల్లో తెలంగాణకు తీవ్రనష్టం మన తెలంగాణ/ హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వ...
TS ENC letter to Krishna Board on Rajolibanda

రాజోలిబండ బోర్డు పరిధిలోకి తీసుకురండి

కెఆర్‌ఎంబికి ఈఎన్‌సి లేఖ రాజోలిబండ అనకట్టను బోర్డు పరిధిలొకి తీసుకొండి వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టండి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీందించాలి ఎపి కెసికాలువకు కేటాయింపునకు మించి నీటిని వాడుతోంది కృష్ణాబోర్డుకు ఈఎన్‌సి లేఖ మనతెలంగాణ/హైదరాబాద్ : తుంగభద్ర నదిపై నిర్మించిన...
Confused over scope of Krishna and Godavari boards

కృష్ణ, గోదావరి బోర్డుల పరిధులపై అయోమయం

అసంపూర్తిగానే ముగిసిన ఉపసంఘాల సమావేశాలు బోర్డుల పరిధిపై చర్చలో విరుద్ధ అభిప్రాయాలు వెల్లడించిన తెలుగు రాష్ట్రాలు వాటి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తలపట్టుకున్న కృష్ణ, గోదావరి బోర్డుల ఉపసంఘాలు పరిధుల నిర్ణయం...
Telangana walkout from Krishna board meeting

కృష్ణ బోర్డు భేటీ నుంచి రాష్ట్రం వాకౌట్

విద్యుదుత్పత్తి ఆపబోమని స్పష్టీకరణ ఎపి ప్రాజెక్టులపై రాష్ట్ర అధికారుల అభ్యంతరాలు రాయలసీమ ప్రాజెక్టుపై కెఆర్‌ఎంబి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది ఎపి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై లేఖలు గతంలో ఎపి, తెలంగాణ మధ్య...
Telangana get an equal share of water in waters of Krishna:CM KCR

‘కృష్ణబోర్డు భేటీలో’ గట్టిగా వాదించండి

  మన వాణిని బలంగా వినిపించండి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించండి చెరిసగం వాటా కోసం ఇప్పటికే ప్రతిపాదన పంపించాం 27 నాటి బోర్డు సమావేశంలో అది అజెండాలో ఉంది సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలి రాష్ట్ర హక్కుపై వాదనలు...
ENC muralidhar letter to godavari board chairman

9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ కు హాజరు కాలేం

9న జరిగే గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కాలేం అదే రోజు సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉంది కేంద్ర జలసంఘం సభ్యుడు దేవేందర్ రావు విషయంలో ఎపి అభ్యంతరం చెప్పడంపై...
Arguments concluded in NGT on Rayalaseema lift irrigation project

సీమ ఎత్తిపోతలపై ఎన్‌జిటిలో ముగిసిన వాదనలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఆదేశాలను ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసు విచారణకు...
Central give report to NGT Over Rayalaseema Ethipothala

సీమ ఎత్తిపోతల పనులు ఆగిపోయాయి

మనతెలంగాణ/హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పనుల ప్రాజెక్టుపై ఎన్‌జిటికి బుధవారం కేంద్ర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రస్తుతం నిలిపివేసినట్లు అందులో పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్‌జీటీకి కేంద్ర పర్యావరణ,...

Latest News